Dharani: ధరణి పోర్టల్ కమిటీ నమూనా అధ్యయనంలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాలు, మండల ప్రధాన కార్యాలయాల్లో ఆన్-సైట్ సందర్శనలను నిర్వహించాలని భావిస్తోంది.
Telangana Jan 24, 2024, 3:48 AM IST
CM Revanth Davos Tour: స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు-2024లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం వెళ్లనుంది.
Telangana Jan 10, 2024, 4:45 AM IST
ధరణి పోర్టల్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై అధ్యయనం , పునర్నిర్మాణం కోసం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. సాధ్యమైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది.
Telangana Jan 9, 2024, 9:53 PM IST
ధరణి పోర్టల్ను రూపొందించే బాధ్యత ఎవరికి ఇచ్చారు.. టెండర్ పిలిచారా.. ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేశారని అధికారులను ప్రశ్నించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి . ధరణి పోర్టల్పై సమగ్ర అధ్యయనం చేసి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Telangana Dec 13, 2023, 7:40 PM IST
బీఆర్ఎస్ భూముల దోపిడీకి పాల్పడుతోందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. అపద్ధర్మ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టుపక్కల అసైన్డ్ భూములను బీఆర్ఎస్ నేతలు వారి బినామీల పేరుతో ట్రాన్స్ఫర్ చేసే కసరత్తు చేస్తున్నారని భట్టి ఆరోపించారు.
Telangana Dec 1, 2023, 7:44 PM IST
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్ర హక్కుల కోసమన్నారు సీఎం కేసీఆర్. ధరణి తీసేస్తే మళ్లీ వీఆర్వో, ఆర్ఐ, ఎమ్మార్వోలు వస్తారని.. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధులో సగం ఇవ్వమని అడుగుతారని కేసీఆర్ పేర్కొన్నారు.
Telangana Elections Nov 24, 2023, 4:46 PM IST
ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చినట్లుగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ధరణి వుండాలంటే బీఆర్ఎస్నే గెలిపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
Telangana Nov 23, 2023, 3:38 PM IST
Telangana Congress: ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ ఏర్పాటు చేస్తామనీ, భూహక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని వారికి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని తెలిపింది.
Telangana Nov 18, 2023, 12:23 AM IST
తెలంగాణను ఏడిపించిందే కాంగ్రెస్ పార్టీ అంటూ చురకలంటించారు సీఎం కేసీఆర్ . భూ వివాదాలు వుండకూడదని 3 ఏళ్లు కష్టపడి ధరణి తీసుకొచ్చామన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారని, ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని కేసీఆర్ నిలదీశారు.
Telangana Nov 16, 2023, 6:31 PM IST
Revanth Reddy: కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత సహా పలు ప్రాజెక్టులను కేసీఆర్ దెబ్బతీశారనీ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీకి గట్టి నిబద్ధతను కలిగివుందని పేర్కొన్నారు.
Telangana Nov 9, 2023, 5:22 AM IST
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ధరణి ఎందుకు తీస్తారు.. మళ్లీ దళారుల రాజ్యం తీసుకొస్తారా అని ఆయన మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తుంది.. రాగానే రైతుబంధు 12 వేలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Telangana Nov 3, 2023, 5:43 PM IST
కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, గ్రూపులు అని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ధరణి వద్దు అనడం అంటే పటేల్, పట్వారీ వ్యవస్థను తెలంగాణలో మరోసారి తెచ్చినట్లేనని ఆయన హెచ్చరించారు.
Telangana Oct 24, 2023, 3:13 PM IST
రైతుబంధు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా వుందని.. ధరణి పోర్టల్ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు . ధరణి ఉండాలా.. పోవాలా..? అన్నది మీరే నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Telangana Oct 17, 2023, 5:42 PM IST
గిరిజనులకు పోడుభూములపై పట్టాలు ఇచ్చినా.. ఈ భూమి మరో వందేళ్లు గడిచినా అటవీ శాఖ యాజమాన్యం కిందే వుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
Telangana Aug 6, 2023, 2:36 PM IST
Hyderabad: ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. ధరణి పోర్టల్ లేకపోతే రకరకాల హత్యలు జరిగేవనీ, పోర్టల్ ప్రవేశపెట్టడంతో రైతు తప్ప మరెవరూ భూమి యాజమాన్యాన్ని మార్చలేరని పేర్కొన్నారు.
Telangana Jul 26, 2023, 2:40 PM IST