టిక్ టాక్ బ్యాన్: గుండె లబ్ డబ్ అనడం లేదు
Cartoon Punch Jun 30, 2020, 4:06 PM IST
డ్రాగన్ కుటిలనీతికి గట్టి సమాధానం చెప్పారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్. ఇండో చైనా వార్ ముగిసిన తర్వాత 1965 ప్రాంతంలో మరోసారి మనదేశంపై సైనిక చర్యకు దిగాలని డ్రాగన్ స్కెచ్ వేసింది
NATIONAL Jun 26, 2020, 7:32 PM IST
తూర్పు లద్దాఖ్ వద్ద చైనా దురాక్రమణను ధైర్యంగా ఎదిరించి పోరాడిన తెలుగు తేజం కర్నల్ సంతోష్ బాబు విగ్రహం పశ్చిమ గోదావరిలో తయారవుతోంది.
Telangana Jun 26, 2020, 11:54 AM IST
చైనా దురాగతానికి బలైన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో ప్రతిష్ఠిస్తామని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Telangana Jun 25, 2020, 5:49 PM IST
చైనీయుల దురాగతం వల్లే భారతీయ సైనికులు మరణించారనేది అక్షర సత్యం. అయినప్పటికీ చైనా మాత్రం తన వితండ వాదనను కొనసాగిస్తూనే ఉంది. చైనా సైనికులు ముందుగా దాడులకు పాల్పడలేదని, భారతీయ సైనికులే ముందుగా చైనా సైనికులను రెచ్చగొట్టారని చైనా ప్రభుత్వం భారత్ పై బురద చల్లే ప్రయత్నాలను చేస్తుంది.
NATIONAL Jun 25, 2020, 8:39 AM IST
ఇండో చైనా బోర్డర్లోని గాల్వన్ లోయ వద్ద గత సోమవారం రాత్రి భారత్- చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరవీరులైన సంగతి తెలిసిందే.
NATIONAL Jun 24, 2020, 2:04 PM IST
సోమవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబసభ్యులను పరామర్శించారు. సంతోషికి డిప్యూటీ కలెక్టర్ నియామకపత్రాలను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.ఎప్పుడు ఏ సహాయం చేయాలన్నా చేస్తామని కూడ సీఎం హామీ ఇచ్చారన్నారు.
Telangana Jun 22, 2020, 5:53 PM IST
సరిహద్దుల్లో ఘర్షణలు: చైనా వస్తు బహిష్కరణ
Cartoon Punch Jun 22, 2020, 4:13 PM IST
భారత్ చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు ఇంటికి ఈ రోజు సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ రానుండడంతో ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టారు.
Telangana Jun 22, 2020, 2:28 PM IST
బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ తన ఇంట్లో ఒప్పో ఫోన్ నేలకేసి కొట్టి మరీ పగలగొట్టాడు.
Entertainment Jun 22, 2020, 11:30 AM IST
గాల్వాన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. చైనాను దెబ్బకు దెబ్బా తీయాలని చెబుతూనే.. డ్రాగన్ దేశానికి చెందిన వస్తువులను నిషేధించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి
NATIONAL Jun 21, 2020, 8:15 PM IST
చైనా ఆర్మీ చేసిన దాడిలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మన తెలుగు వాడు దేశం చేసిన త్యాగాన్ని తలుచుకొని ప్రతీ ఒక్క పౌరుడు ఉప్పొంగిపోతున్నాడు. అదే సమయంలో సంతోష్ను పోగొట్టుకున్న కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా సంతోష్ బాబు ఫ్యామిలీని పరామర్శించారు.
Entertainment Jun 20, 2020, 8:03 PM IST
ల్నల్ సంతోష్ బాబు ఇంటికి మంత్రి జగదీశ్ రెడ్డి వచ్చారు. కుటుంబాన్ని పరామర్శిస్తూ.... ఎల్లుండి సోమవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నట్టుగా తెలిపారు.
Telangana Jun 20, 2020, 5:25 PM IST
భారత్ చైనా.. సంఘటనల నేపథ్యంలో ప్రధాని మోడీ నిన్న అఖిలపక్షం మీటింగ్ పెట్టిన సంగతి తెలిసిందే.
Telangana Jun 20, 2020, 2:18 PM IST
చైనాతో సరిహద్దు వివాదంలో 20 మంది సైనికులు మరణించడంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను గుప్పిస్తున్న రాహుల్ గాంధీ పై అమిత్ షా విరుచుకుపడ్డారు. ఇలాంటి క్లిష్టసమయంలో రాజకీయాలు తగవని ఆయన ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు.
NATIONAL Jun 20, 2020, 11:44 AM IST