భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ప్రపంచంలోనే ధనిక బోర్డు. అత్యధిక ఆదాయం కలిగిన బోర్డు తరపున ఆడుతున్న భారత ఆటగాళ్లు కూడా అదేస్థాయిలో సంపాదిస్తున్నారు. ఇలా అత్యధిక ఆస్తులు సంపాదించిన టాప్ 10 క్రికెటర్లు వీళ్లే...
Cricket May 6, 2024, 10:23 AM IST
భారత్, అస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు ఓటమిపై మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Cricket Mar 17, 2024, 12:26 PM IST
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో గ్రూప్-ఏ లో పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడాలతో పాటు భారత్ ఉంది. జూన్ 5న ఐర్లాండ్ తో మెన్ ఇన్ బ్లూ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, కింగ్ కోహ్లీ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాట్లో టాక్ నడుస్తోంది.
Cricket Mar 12, 2024, 2:16 PM IST
Rohit Sharma: ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ లో భారత్ గెలుపు దిశగా ముందుకు సాగుతోంది. ఈ మ్యాచ్ లో సెంచరీ కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించడంతో పాటు దిగ్గజ ప్లేయర్లు రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ ల సరసన చేరాడు.
Cricket Mar 9, 2024, 1:13 PM IST
100th Test match: ధర్మశాలలో భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఐదో, చివరి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆడటంతో భారత్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్వన్ 100 టెస్టు మ్యాచ్ లు ఆడిన 14వ భారత క్రికెటర్ ఘనత సాధించాడు.
Cricket Mar 7, 2024, 4:26 PM IST
India vs England: ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్లో చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు ధర్మశాలలో అడుగుపెట్టింది. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ ల నేతృత్వంలోని టీమిండియా సిరీస్ను 4-1తో కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Cricket Mar 5, 2024, 11:56 PM IST
MS Dhoni: 2007 టీ20 ప్రపంచకప్లో సమయంలో దిగ్గజ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్ ఆటగాళ్లు టీమిండియాకు దూరంగా ఉన్నప్పుడు ఎంఎస్ ధోని ఊహించని విధంగా కెప్టెన్ కావడంతో పాటు సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Cricket Mar 5, 2024, 2:28 PM IST
MS Dhoni: మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) ప్రారంభం కానుంది. మరోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కసరత్తులు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే చెన్నై స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని చేసిన పోస్టు వైరల్ గా మారింది.
Cricket Mar 5, 2024, 9:53 AM IST
Rohit Sharma : రోహిత్ శర్మ అద్బుతమైన ప్లేయర్ అనీ, అతని సారథ్యంలోనే టీమిండియా ముందుకు సాగుతుందని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా అన్నారు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటారని స్పష్టం చేశారు.
Cricket Feb 17, 2024, 2:27 PM IST
Ishan Kishan: ఇషాన్ కిషన్ తీరుపై బీసీసీఐ అగ్గిలం మీద గుగ్గిలం అవుతోంది. ఇషాన్ ప్రస్తుతం బరోడాలోని రిలయన్స్ స్టేడియంలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో కలిసి శిక్షణ తీసుకుంటున్నాడు.
Cricket Feb 8, 2024, 3:18 PM IST
India vs England: తొలి టెస్టులో ఒటమి చవిచూసిన భారత్ విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ ను 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. భారత్ చేతితో ఖంగుతిన్న ఇంగ్లాండ్ టీమ్ మూడో టెస్టుకు ముందు దుబాయ్ కి బయలుదేరింది.
Cricket Feb 6, 2024, 4:19 PM IST
Team India: వైజాగ్ టెస్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 9 వికెట్లు తీసుకున్నాడు. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ తో రెండో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరు ప్లేయర్ల మధ్య 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' రగడ హాట్ టాపిక్ గా మారింది.. !
Cricket Feb 6, 2024, 10:11 AM IST
Rahul Dravid: ఇంగ్లండ్తో విశాఖపట్నంలో జరిగిన 2వ టెస్టులో విజయం సాధించిన అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ పిచ్ ఏదైనా సరే.. అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు ప్రయత్నించడమే మాకు తెలుసునని రాహుల్ ద్రావిడ్ అన్నారు
Cricket Feb 6, 2024, 3:40 AM IST
India vs England:వైజాగ్ టెస్టు మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ మాయజాలం పనిచేసింది. రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ పటాస్ పేలింది. శుభ్ మన్ గిల్-యశస్వి జైస్వాల్ తుఫానులో ఇంగ్లాండ్ కొట్టకుపోయింది.. !
Cricket Feb 6, 2024, 12:12 AM IST
India vs England: వైజాగ్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇలాంటి బలమైన జట్టుపై యువ ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేయడం మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
Cricket Feb 5, 2024, 11:35 PM IST