పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు.
Telangana Jul 19, 2022, 11:59 AM IST
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అయితే పైఎగువ నుంచి గోదావరికి వరద తగ్గడంతో.. భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది.
Telangana Jul 16, 2022, 5:06 PM IST
టీఆర్ఎస్, సీఎం కేసీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ కంట్రోల్లో లేరని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మంలో సాయి గణేష్ది ఆత్మహత్య కాదని.. మంత్రి పువ్వాడ చేసిన హత్యేనని బండి సంజయ్ ఆరోపించారు.
Telangana May 15, 2022, 7:03 PM IST
ఖమ్మం నగరంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయిగణేష్ కుటుంబాన్ని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం పార్టీ తరపున కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించి పత్రాలను సాయిగణేష్ కుటుంబ సభ్యులకు అందించారు.
Telangana May 15, 2022, 4:22 PM IST
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ కారు తయారీదారు, తెలంగాణలో 13 టచ్పాయింట్లను నిర్వహిస్తుంది మరియు 2022 చివరి నాటికి రాష్ట్రంలో 18 టచ్పాయింట్లకు విస్తరించాలని యోచిస్తుంది.
Automobile May 13, 2022, 6:33 PM IST
ఖమ్మం అభివృద్దిని చూసి ఓర్వలేకే విపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం అభివృద్దిపై ఛాలెంజ్ చేయాలని ఆయన కోరారు.
Telangana May 1, 2022, 3:29 PM IST
ఇప్పటికే ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య వ్యవహారంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తమ స్టైఫండ్ డబ్బులు లాక్కొంటున్నారని.. దళిత అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది.
Telangana Apr 30, 2022, 9:11 PM IST
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతనితో నిశ్చితార్ధం చేసుకున్న యువతి విజయ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Telangana Apr 30, 2022, 6:42 PM IST
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అసవరమైతే సీబీఐ దర్యాప్తు కూడా చేయించాలని పువ్వాడ సవాల్ విసిరారు.
Telangana Apr 26, 2022, 5:14 PM IST
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను కులం నుంచి బహిష్కరించాల్సిందిగా కమ్మ కుల పెద్దలను కోరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మమతా కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
Telangana Apr 26, 2022, 3:44 PM IST
గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది.
NATIONAL Apr 25, 2022, 9:25 AM IST
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఖమ్మం జిల్లా టూర్ కి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ ప్రవేశం లేదని ఆయన స్పష్టం చేశారు.
Telangana Apr 24, 2022, 5:11 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Apr 22, 2022, 4:25 PM IST
ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.
Telangana Apr 22, 2022, 3:12 PM IST
బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యపై ఎట్టకేలకు మౌనం వీడారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మంలో చిన్న ఘటన జరిగితే దానిని అడ్డం పెట్టుకుని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Telangana Apr 22, 2022, 2:26 PM IST