తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు.
Andhra Pradesh Mar 26, 2024, 10:23 AM IST
మానసిక స్థిమితం లేని వారే జాత్యహంకారపు , కులాహంకారపు ఆలోచనలు చేస్తారని, ఆలోచనలను వ్యాప్తి చేస్తారని రిటైర్డ్ సీజేఐ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అవేదన వ్యక్తం చేశారు.
NATIONAL Jul 11, 2023, 6:44 AM IST
మధ్యవర్తిత్వ ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ.. మీడియేషన్ వల్ల తప్పుతుందన్నారు.
NATIONAL Apr 16, 2023, 2:47 PM IST
అదనపు ఫీచర్లతో కూడిన సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 సిద్ధంగా ఉందని, ఇది అన్ని లా ఆఫీసర్లు , ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ బుధవారం ప్రకటించారు. కొత్త వెర్షన్ యాప్తో ప్రభుత్వ శాఖలు తమ పెండింగ్ కేసులను చూడవచ్చని సీజేఐ తెలిపారు.
NATIONAL Dec 7, 2022, 2:00 PM IST
సుప్రీంకోర్టు జగన్ మీద దాఖలైన ఓ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఈ పిటిషన్ దాఖలయ్యింది.
NATIONAL Nov 18, 2022, 7:30 AM IST
Hyderabad: చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. కొంతమందిని బెదిరింపులకు గురిచేస్తున్నారని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వ్యాపారులను బెదిరించడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు.
Telangana Nov 13, 2022, 4:14 PM IST
సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ పదవీ కాలం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఆయనకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. న్యాయవాదులకు వృత్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని.. కానీ మీరు యోధులని తెలుసుకునే రోజు ఒకటి వస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
NATIONAL Aug 26, 2022, 10:07 PM IST
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వస్తున్న సమయంలో తనను జాగ్రత్తగా ఉండాలని చాలామంది హెచ్చరించారని.. కానీ తాను ఇక్కడ ఎంతో ప్రేమాప్యాయతలు, మద్ధతు పొందానని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ. సీజేఐగా విజయవంతం కావడానికి అదే తనకు "లాంచ్ ప్యాడ్"ల పనిచేసిందని అన్నారు.
NATIONAL Aug 26, 2022, 2:09 PM IST
ఉచిత పథకాల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిలువరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
NATIONAL Aug 26, 2022, 12:54 PM IST
సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా కోర్టు ప్రొసిడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. గతంలో కోర్టు ప్రోసిడింగ్స ప్రత్యక్ష ప్రసారానికి త్రిసభ్య ధర్మాసనం అనుమతిని ఇచ్చింది. అయితే తొలిసారిగా కోర్టు ప్రోసిడింగ్స్ ఇవాళ ప్రత్యక్ష ప్రసారం చేశారు.
NATIONAL Aug 26, 2022, 11:22 AM IST
హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పదవీ విరమణకు ఒక్క రోజు ముందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన వ్యవహారంలో కీలక తీర్పు ఇచ్చారు.
Telangana Aug 25, 2022, 3:08 PM IST
ఉచిత పథకాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు పిలవకూడదని కేంద్రాన్ని ప్రశ్నించింది.
NATIONAL Aug 24, 2022, 3:58 PM IST
బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఉచితాలకు అనుకూలంగా ఉన్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణంగా దీనిని పరిష్కరించేందుకు న్యాయపరమైన ప్రయత్నం జరిగిందని అన్నారు. పార్టీలు అటువంటి హ్యాండ్అవుట్ల వాగ్దానాలను వ్యతిరేకిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యాలు చేసింది.
NATIONAL Aug 24, 2022, 1:50 AM IST
బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడే సంక్షేమ పథకాలను ఉచితాలని పిలువరాదని సుప్రీంకోర్టును డీఎంకే అభ్యర్థించింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ప్రకటించే రాజకీయ పార్టీల గుర్తింపు రద్దుచేయాలని న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ను డీఎంకే వ్యతిరేకించింది.
NATIONAL Aug 21, 2022, 3:21 AM IST
విజయవాడ కోర్టుల ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన జీ ప్లస్ 7 అంతస్థుల కోర్టు కాంప్లెక్స్ భవనాలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా.. తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh Aug 20, 2022, 11:53 AM IST