Rohit Sharma-Sunil Gavaskar : 5 ఐపీఎల్ టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కాదని ముంబై ఇండియన్స్ హార్దిక్ ప్యాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ క్రమంలోనే సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ముంబై ఎప్పుడూ ఫ్రాంఛైజీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందని పేర్కొన్నాడు.
Cricket Feb 14, 2024, 3:14 PM IST
రిలయన్స్ కూడా రామాలయాన్ని జరుపుకోవడానికి యాంటిలియా వద్ద భారీ భండారాను నిర్వహిస్తోంది. కంపెనీ ఇదే ప్రయోజనం కోసం అన్న సేవను కూడా నిర్వహించింది. రేమండ్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా కూడా రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి ముందు అయోధ్య నుండి వీడియోను షేర్ చేసారు.
business Jan 22, 2024, 12:21 PM IST
Ayodhya Ram Mandir Pran Pratishtha: దేశవిదేశాల్లో ఉన్న ఎంతో మంది ప్రముఖులు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్యకు చేరుకున్నారు. ఇంకా చాలా మంది వస్తున్నారు. క్రీడలు, సైన్స్, కళలు, పరిశ్రమలు, వినోదం సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. వారిలో..
NATIONAL Jan 22, 2024, 11:32 AM IST
అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం (ayodhya ram mandir pran pratishtha) నేపథ్యంలో దేశంంలోని అనేక ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు అందంగా ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ (Mukesh ambani house_Antilia) ఇళ్లు కూడా అందంగా అలంకరించారు.
NATIONAL Jan 21, 2024, 7:06 PM IST
అంబానీ కుటుంబం ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబం. ఈ కుటుంబానికి చెందిన ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులకు పృథ్వీ, వేద అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
business Jan 19, 2024, 7:02 PM IST
Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, కీలక ఘట్టానికి ‘ఆదిత్య’.. జనవరి 6న ఎల్1 కక్ష్యలోకి!, ఓటకు నోటు కేసు.. రేవంత్ రెడ్డి పిటిషన్ పై సుప్రీం విచారణ, ఉత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పీ ఎస్.. సీఎం అభినందనలు, సంక్రాంతికి టీడీపీ ఫస్ట్ లిస్ట్.., కీలక ఘట్టానికి ‘ఆదిత్య’.. , ఆరంభం అదిరింది.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం వంటి పలు వార్తల సమాహారం.
NATIONAL Jan 6, 2024, 6:25 AM IST
ఆసియా ఖండంలో అత్యంత ధనవంతుడిగా అదానీ గ్రూప్ సంస్థ చైర్మెన్ గౌతం అదానీ నిలిచాడు.
NATIONAL Jan 5, 2024, 11:41 AM IST
కొన్నేళ్లుగా అంబానీ కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఇచ్చుకున్న ఖరీదైన గిఫ్ట్స్ అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి.
business Jan 4, 2024, 2:05 PM IST
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ బుధవారం సంచలన ప్రకటన చేశారు. దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ అయిన జియో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబేతో కలిసి 'భారత్ GPT' కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.
business Dec 27, 2023, 8:38 PM IST
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కొత్త సంవత్సరంలో కస్టమర్ల కోసం బడ్జెట్ అండ్ లేటెస్ట్ ప్లాన్లను ప్రారంభించింది.
Technology Dec 25, 2023, 7:26 PM IST
ముందుగా ఆహ్వానితులందరికీ ఒక లింక్ షేర్ చేస్తాం. అందులోవారు తమ పేరు నమోదు చేసుకున్న తర్వాత, ఎంట్రీ పాస్గా పని చేసే బార్ కోడ్ రూపొందిస్తాం.. అని శర్మ చెప్పారు.
NATIONAL Dec 7, 2023, 11:55 AM IST
బిలియనీర్, అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ లగ్జరీ లైఫ్ స్టయిల్ కి ప్రసిద్ధి. వీరు ఎల్లప్పుడూ సెవెన్ స్టార్ రెస్టారెంట్లలో భోజనం చేయవచ్చని ప్రజలు ఊహించి ఉండవచ్చు. నిజానికి అంబానీ దంపతులు శాఖాహారులని, ముఖేష్ అంబానీ స్ట్రిక్ట్ డైట్ని ఫాలో అవుతారన్న విషయం చాలా మందికి తెలియదు.
business Nov 22, 2023, 6:37 PM IST
ఈ పార్టీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన పార్టీ. పార్టీకి వచ్చే గెస్టుల కోసం ప్రైవేట్ జెట్ను కూడా రెడీ చేశారు. ఇంకా డెకరేషన్ కోసం థాయ్లాండ్ నుండి పువ్వులు, లైట్ షో కోసం సింగపూర్ నుండి ప్రత్యేక టీం వచ్చింది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలెబ్రిటీలు అందరూ ఈ పార్టీకి హాజరయ్యారు. అసలు ఎవరి బర్త్ డే పార్టీకి ఈ ఖర్చు పెట్టారు అనుకుంటున్నారా.. ?
business Nov 22, 2023, 11:18 AM IST
ఇషా అంబానీ, ఆనంద్ పరమిల్ దంపతుల కవల పిల్లలు ఆదియా, కృష్ణల తొలి పుట్టినరోజు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు గ్రాండ్ బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశారు.
business Nov 18, 2023, 8:21 PM IST
భారతదేశంలోనే నంబర్ 1 ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీకి విలాసవంతమైన లైఫ్ స్టయిల్ గురించి ఖచ్చితంగా అందరికి తెలిసే ఉంటుంది. ఆయనకు లేని లగ్జరీ కార్లు లేవని చెప్పొచ్చు. ముఖేష్ అంబానీ కుటుంబానికి వివిధ లగ్జరీ కార్లు ఉన్నాయి.
business Nov 8, 2023, 6:11 PM IST