గురువారం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వైసీపీ మహిళా నేత కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. దుగ్గిరాల 2 ఎంపీటీసీగా గెలిచిన తన తల్లి పద్మావతిని ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేశారని యోగేందర్ నాథ్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు.
Andhra Pradesh May 4, 2022, 6:00 PM IST
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రేపు జరగనుంది. గత కొంతకాలంగా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఎన్నికల్లో దుగ్గిరాల మండలంలోని మొత్తం 18 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 9, వైసీపీ 8, జనసేన ఒక్క స్థానంలో గెలుపొందాయి.
Andhra Pradesh May 4, 2022, 5:19 PM IST
ఆంధ్రప్రదేశ్లో అధ్వాన్నంగా వున్న రోడ్ల కారణంగా ఓ మహిళా నాయకురాలు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు ఎంపీపీ ప్రసన్న లక్ష్మీ తన భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా రోడ్డు మధ్య వున్న గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
Andhra Pradesh Apr 6, 2022, 2:22 PM IST
భారత రాజ్యాంగంలో ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి ఎలాంటి హక్కులు ఉన్నాయి .
NATIONAL Nov 16, 2021, 1:25 PM IST
దుగ్గిరాల ఎంపీపీ పదవికి షేక్ జబీన్ ను tdp ప్రకటించింది. జబీన్ కుల ధృవీకరణ పత్రంపై తగిన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది. ఎంపీపీ ఎన్నిక నిర్వహణకు గాను వారం రోజుల గడువును విధించింది.
Andhra Pradesh Oct 8, 2021, 11:27 AM IST
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం నిర్వహించిన సమావేశానికి తెలుగుదేశం, జనసేన ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. వరుసగా రెండో రోజు ఎంపీపీ ఎన్నికకు సరైన కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా వేశారు.
Andhra Pradesh Sep 25, 2021, 7:46 PM IST
పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలతో మంచి జోష్ మీదున్న అధికార వైసీపీకి... ఎంపీపీల ఎన్నిక మాత్రం ఝలక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగిన మండలపరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో పలుచోట్ల అసమ్మతి అభ్యర్థులు జయకేతనం ఎగరేశారు. అధికార పార్టీకి ఆధిక్యం లభించినా, అసమ్మతివర్గాలు ఎదురుతిరిగాయి. దీంతో ఎమ్మెల్యేలు నిర్ణయించినవారు కాకుండా, వేరే అభ్యర్థులు మండలపరిషత్ అధ్యక్షులయ్యారు.
Andhra Pradesh Sep 25, 2021, 2:56 PM IST
ముందుగా ఉదయం 10 గంటల నుంచి కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మొదలయ్యింది. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అభ్యర్థుల జాబితా ప్రకటనతో పాటు.. ఎన్నికైన సభ్యులను మధ్యాహ్నం ఒంటిగంటకల్లా ప్రకటిస్తారు. ఆ తరువాత ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ఎంపీటీసీ, కో ఆఫ్షన్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
Andhra Pradesh Sep 24, 2021, 11:47 AM IST
కడియం పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన తరపున గెలిచిన అభ్యర్ధులను భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ వాళ్లకు అన్యాయం జరిగితే తానే వెళ్లి తేల్చుకుంటానని జనసేనాని హెచ్చరించారు.
Andhra Pradesh Sep 21, 2021, 10:14 PM IST
ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఇవాళ ఏపీలో స్థానిక సంస్థల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. అయితే కొన్ని చోట్ల పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని ధిక్కరించి టీడీపీ నేతలు పోటీకి దిగారు. అయినా విజయాలు మాత్రం అంతంతమాత్రమే.
Andhra Pradesh Sep 19, 2021, 4:14 PM IST
ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్రంలోని పలు కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని మెజారిటీ స్థానాల్లో వైసీపీ ప్రభంజనం కన్పించింది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో వైసీపీ అభ్యర్ధులు దూసుకెళ్లారు.
Andhra Pradesh Sep 19, 2021, 2:18 PM IST
కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మహిళా ఎంపిపి కుమారుడికి కలిగేటి తారకమరణ(కేటీఆర్)గా నామకరణం చేశారు సీఎం కేసీఆర్.
Telangana Aug 27, 2021, 4:58 PM IST
కరీంనగర్: దళిత కుటుంబాలన్ని ఆర్థిక పురోగతి సాధించాలని ప్రభుత్వం దళిత బంధు పథకం తెచ్చిందని మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ అన్నారు.
Telangana Aug 26, 2021, 5:29 PM IST
సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో ఎంపీపీ లావణ్య కంటతడి పెట్టారు. ఎంపీడీవో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని లావణ్య ఆరోపించారు. తన భర్త చావుకు ఎంపీడీవోనే కారణమని లావణ్య ఆగ్రహం వ్యక్తం చేసింది.
Telangana Aug 4, 2021, 2:56 PM IST
మాజీ మంత్రి, బిజెెపి నాయకులు ఈటల రాజేందర్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్ నియోజకర్గ పరిధిలోని ఓ మండల ఎంపిపి, ముగ్గురు సర్పంచ్ లు బిజెపిని వీడి టీఆర్ఎస్ లో చేరారు.
Telangana Jul 21, 2021, 12:36 PM IST