ఈ లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్, బిజెపి లు కూడా సొంత పార్టీవారికి కాకుండా బిఆర్ఎస్ నుండి వలస వచ్చినవారికే టికెట్లు ఇస్తున్నాయి. ఇలా ఇంతకాలం బిఆర్ఎస్ లో కొనసాగి ఇప్పుడు ఇతరపార్టీల టికెట్లు పొందినవారు వీళ్ళే...
Telangana Apr 17, 2024, 1:18 PM IST
Congress Election Manifesto : తుక్కుగూడ వేదికగా జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో తమ మేనిఫెస్టోను విడుదల చేసిన హస్తం పార్టీ.. రైతుల రుణాలన్నింటినీ కాంగ్రెస్ మాఫీ చేస్తుందనీ, భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములాను ఎమ్ఎస్పిని లెక్కించడం ద్వారా కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పిస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Cricket Apr 7, 2024, 4:48 PM IST
ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Telangana Apr 5, 2024, 10:06 AM IST
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉంటే అవకాశం ఉంది. అందులో ఒకటి అధికార కాంగ్రెస్ కాగా.. మరొకటి ప్రతిపక్ష బీఆర్ఎస్. ఇంకోటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. అయితే ఈ మూడు పార్టీలకు తెలంగాణలో ఉన్న సానుకూల అంశాలు ఏంటి ? ప్రతికూల అంశాలు ఏంటి అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Telangana Mar 27, 2024, 1:48 PM IST
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇవాళ బీజేపీలో ఆమె చేరారు.
Telangana Mar 20, 2024, 2:29 PM IST
Lok Sabha Elections 2024 - PM Modi : లోక్సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్ లో జరిగిన సభలో మోడీ మాట్లాడుతూ.. దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు వచ్చారంటూ వ్యాఖ్యానించారు.
Telangana Mar 16, 2024, 12:35 PM IST
Lok Sabha Elections 2024 - PM Modi : లోక్సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణ, కర్ణాటక రెండు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి నాగర్ కర్నూల్ లో బహిరంగ సభకు విచ్చేశారు.
NATIONAL Mar 16, 2024, 11:00 AM IST
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. మల్కాజ్ గిరి లోక్ సభ బీజేపీ అభ్యర్థి కోసం ఆయన రోడ్ షో నిర్వహించారు. దీనికి భారీ స్పందన లభించింది.
Telangana Mar 15, 2024, 9:14 PM IST
సికింద్రాబాద్పై పట్టు సాధిస్తే.. హైదరాబాద్ను గెలిచినట్లేనని రాజకీయ వర్గాల్లో వున్న పేరు. లష్కర్ అని సికింద్రాబాద్ను ముద్ధుగా పిలుచుకుంటారు. బీసీలు, మైనారిటీలు, క్రైస్తవులు, ఉత్తరాది ఓటర్లతో పాటు ఆంధ్రా సెటిలర్లు , రైల్వే ఉద్యోగులు అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. ప్రఖ్యాత రైల్వే జంక్షన్, ఆర్మీ రీజినల్ సెంటర్ వంటివి సికింద్రాబాద్ కేంద్రంగా వున్నాయి. పేరుకే సికింద్రాబాద్ కానీ.. ఈ పార్లమెంట్ పరిధిలోనివన్నీ హైదరాబాద్ జిల్లా స్థానాలే. అహ్మద్ మొహినుద్దీన్, పీ శివశంకర్, టంగుటూరి అంజయ్య, టీ మనెమ్మ, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి వంటి ఉద్ధండులైన నేతలను పార్లమెంట్కు పంపిన చరిత్ర సికింద్రాబాద్ది. బీఆర్ఎస్ విషయానికి వస్తే.. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు గులాబీ జెండా ఇక్కడ ఎగరలేదు. ప్రస్తుతం సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా గులాబీ పార్టీకి చెందిన వారే కావడంతో ఈసారి మాత్రం ఇక్కడ పాగా వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
Telangana Mar 14, 2024, 6:48 PM IST
Gangapuram Kishan Reddy Biography: తెలంగాణలో చాలా క్లాస్ లీడర్ గా సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండే రాజకీయ నాయకుడు. పదవులు కాదు కష్టపడి పనిచేయడమే ముఖ్యమని నమ్మే నేత. ఆ క్రమశిక్షణనే నేడు ప్రధాని మోడీ గుర్తించేలా చేసింది. రైతు కుటుంబం నుండి రాజకీయాలకు వచ్చినా.. నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది. అతడే బీజేపీ ఎంపీ, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యకుడు గంగాపురం కిషన్ రెడ్డి . ఆయన బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, తదితర విశేషాలు మీకోసం ..
NATIONAL Mar 12, 2024, 3:36 AM IST
దేశంలో మోడీ సర్కార్ సమర్ధవంతమైన పాలన అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
Telangana Mar 4, 2024, 1:56 PM IST
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇవాళ ఆదిలాబాద్ లో పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీ ఇవాళ ఒకే వేదికను పంచుకున్నారు.
Telangana Mar 4, 2024, 1:17 PM IST
Kishan Reddy: ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ జి కిషన్రెడ్డి అన్నారు.
Telangana Mar 3, 2024, 3:12 AM IST
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణ నుంచి 9 మందికి తొలి జాబితాలో భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ను వ్యూహాత్మకంగా మల్కాజ్గిరి నుంచి బరిలో దించారు కమలనాథులు.
Telangana Mar 2, 2024, 6:56 PM IST
CM Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ఆరు హామీలకు విరుద్ధంగా 2014, 2018 మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా అని కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సవాల్ విసిరారు.
Telangana Feb 27, 2024, 3:04 AM IST