KCR : గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా ధైర్యంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చాలా నమ్మకంతో కనిపించేవారు. ఆయన మాట తీరు కూడా అలాగే ఉండేది. బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణకు చాలా నష్టం జరుగుతుందన్న విధంగా మాట్లాడేవారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అని అనేవారు. తాను తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుంటానని చాలా సార్లు చెప్పేవారు.
Telangana Apr 14, 2024, 3:05 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈసాారి తెెలంగాణ ప్రజల ముందు కాదు యావత్ దేశం ముందు కేసీఆర్ పై రెచ్చిపోయారు రేవంత్.
Telangana Apr 12, 2024, 4:42 PM IST
నేను ఏ పార్టీకి వెన్ను పోటు పొడవలేదు.. కానీ నా ద్వారా ఎదిగిన ఆరూరి రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు - కడియం శ్రీ
Telangana Apr 12, 2024, 12:35 PM IST
ఇప్పటికే డిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టయి తీహార్ జైల్లో వున్న కేసీఆర్ కూతురు కవితకు మరో షాక్ తగిలింది. ఆమె జైల్లో వుండగానే సిబిఐ అరెస్ట్ చేసింది.
NATIONAL Apr 11, 2024, 3:28 PM IST
ఏజెంట్ మోసం చేశాడని సోషల్ మీడియాలో గల్ఫ్ బాధితుడి ఆవేదన
INTERNATIONAL Apr 11, 2024, 12:18 PM IST
Congress Election Manifesto : తుక్కుగూడ వేదికగా జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో తమ మేనిఫెస్టోను విడుదల చేసిన హస్తం పార్టీ.. రైతుల రుణాలన్నింటినీ కాంగ్రెస్ మాఫీ చేస్తుందనీ, భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములాను ఎమ్ఎస్పిని లెక్కించడం ద్వారా కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పిస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Cricket Apr 7, 2024, 4:48 PM IST
ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Telangana Apr 5, 2024, 10:06 AM IST
ఏడాది పాటు తాగునీటికి సరిపోను నాగార్జునసాగర్ లో నీళ్లున్నా ఎందుకు ఉపయోగించుకోవడం లేదని కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ ను ప్రశ్నించారు.
Telangana Apr 3, 2024, 1:49 PM IST
బీఆర్ఎస్ ను వదులుకోవడం బాధగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు.
Telangana Apr 2, 2024, 1:00 PM IST
బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వనున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
Telangana Apr 1, 2024, 1:48 PM IST
సూర్యాపేట జిల్లా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న కేసీఆర్.
Telangana Apr 1, 2024, 10:50 AM IST
బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోలేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలంలోనే 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆరోపించారు. విద్యుత్ సరఫరాలో కోతలు ఉంటున్నాయని విమర్శించారు.
Telangana Mar 31, 2024, 10:13 PM IST
కే.కేశవరావుకు బీఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అలాంటి పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో వదిలేసి వెళ్లడం దురదృష్టకరమని చెప్పారు.
Telangana Mar 31, 2024, 4:41 PM IST
మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇవాళ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Telangana Mar 31, 2024, 11:50 AM IST
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Telangana Mar 30, 2024, 1:15 PM IST