Durga Temple Vijayawada: దుర్గగుడి చైర్మన్ పై హత్యాయత్నం జరిగింది. గాజు సీసాతో కర్నాటి రాంబాబుపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. కడుపులో గాయాలు కావడంతో అతడ్ని ఆసుపత్రి కి తరలించారు.
Andhra Pradesh Nov 24, 2023, 10:52 PM IST
Spiritual : సొంత ఇల్లు కట్టుకోవాలి అనేది ప్రతి మనిషి యొక్క కల అయితే చేతిలో డబ్బున్నప్పటికీ చాలాసార్లు ఇల్లు కట్టుకోవడం అనేది జరగదు. అయితే అందరికీలాద్రి శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం మెట్లపై ఇలా చేస్తే సొంతింటి కల నెరవేరుతుందంటున్నారు. అది ఏంటో చూద్దాం.
Spiritual Oct 18, 2023, 4:33 PM IST
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు . అమ్మవారితో ఆటలు అడ్డుకోవద్దు , అటువంటి వారికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు . ఏదో ఒకటి మాట్లాడి బురద చల్లాలని మాట్లాడం సరికాదని వెల్లంపల్లి హితవు పలికారు.
Andhra Pradesh Oct 17, 2023, 6:12 PM IST
Indrakeeladri: బెజవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పొటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దసరా నవరాత్రి వేడుకలలో భాగంగా తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
Andhra Pradesh Oct 15, 2023, 4:04 PM IST
అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధురాలి పట్ల దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు మానవత్వం చూపించారు. తాళాలు తమ వద్ద లేవని సిబ్బంది చెప్పడంతో ఆయన చేసేదేం లేక తానే స్వయంగా తాళాలు పగులగొట్టి వృద్ధురాలిని బయటకు తీసుకొచ్చారు రాంబాబు.
Andhra Pradesh Oct 15, 2023, 4:00 PM IST
దసరా శరన్నవరాత్రులకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది . రోజుకు లక్షా 70 వేల మంది భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ఇతర వీఐపీలు స్వయంగా వస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
Andhra Pradesh Oct 11, 2023, 7:43 PM IST
అక్టోబర్ 15 నుంచి 23 వరకు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు జరగనున్నాయి . దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం అధికారులు, పాలకమండలి సభ్యులు సమీక్షించారు. ఉత్సవాల నిర్వహణకు రూ.7 కోట్లు కేటాయించామని, 9 రోజుల పాటు అంతరాలయ దర్శనం వుండదని ఈవో స్పష్టం చేశారు.
Andhra Pradesh Sep 19, 2023, 5:07 PM IST
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారికి హైదరాబాద్ చెందిన భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవ కమిటీ బంగారు బోనం సమర్పించింది.
Telangana Jul 3, 2023, 2:11 AM IST
ఆలయ ఆవరణలో కొబ్బరికాయ కొట్టాలంటే చేతిలో రూ.20 పెట్టాల్సిందేనని అక్కడి సిబ్బంది చెబుతున్న వీడియో వైరల్ కాావడంతో విజయవాడ కనకదుర్గ ఆలయంలో వివాదానికి కారణమైంది.
Andhra Pradesh Jun 28, 2023, 3:16 PM IST
విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్పై రిస్కీ స్టంట్లు చేసిన యువతిపై పోలీసులు యాక్షన్లోకి దిగారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని తనూజకు గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చారు.
Andhra Pradesh Apr 19, 2023, 8:59 PM IST
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సందర్శించుకున్నారు.
Andhra Pradesh Jan 25, 2023, 10:15 AM IST
విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో భారీగా ఉద్యోగుల అంతర్గత బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఆలయ ఈవో భ్రమరాంబ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
Andhra Pradesh Dec 24, 2022, 10:57 AM IST
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
Andhra Pradesh Oct 2, 2022, 3:55 PM IST
ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు.మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకొనేందుకు భారీ సంఖ్యలో భక్తులో వచ్చారు. దీంతో క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి.
Andhra Pradesh Oct 2, 2022, 11:29 AM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. మూలానక్షత్రం సందర్భంగా ఆదివారం సీఎం వైఎస్ జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Andhra Pradesh Oct 1, 2022, 4:36 PM IST