విద్యార్థులు ఇటీవల తమ చురుకుదనంతో, ప్రతిభతో మల్టినేషనల్ దిగ్గజాలలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలను సంపాదిస్తున్నారు. తాజాగా జాదవ్పూర్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థికి దాదాపు రెండు కోట్ల ప్యాకేజీతో ఫేస్బుక్ ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. కేవలం ఫేస్బుక్ మాత్రమే కాక ఈ విద్యార్థికి గూగుల్, అమెజాన్ల నుంచి కూడా ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి.
business Jun 28, 2022, 11:05 AM IST
సోషల్ మీడియాలో పరిచయమైన యువతి వీడియో లింక్ క్లిక్ చేసిన యువకుడి ఖాతా నుండి రూ. 2.50 లక్షలు మాయామయ్యాయి. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో చోటు చేసుకుంది.
Andhra Pradesh May 27, 2022, 10:10 AM IST
కర్నూల్ జిల్లాలోని ఆలూరులో ఓ యువకుడిని యువతి చెప్పుతో కొట్టింది. తన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్ చేసినందుకు గాను ఆమె ఈ దాడికి దిగింది.
Andhra Pradesh May 4, 2022, 4:25 PM IST
విజయవాడ: పేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ అంటే కొందరికి టైంపాస్...
Andhra Pradesh Feb 14, 2022, 12:47 PM IST
మంగళవారం ఉదయం 4. 30 గంటలకు వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు క్షమాపణలు చెప్పాయి.
Technology Oct 5, 2021, 7:42 AM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Sep 17, 2021, 5:01 PM IST
పార్లమెంటరీ స్ఠాండింగ్ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులున్నారు. 21 మంది లోక్సభ నుండి, 10 మందిని రాజ్యసభ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
NATIONAL Jun 29, 2021, 12:19 PM IST
అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఒరెగాన్ కు చెందిన ఓ విశ్వవిద్యాలయ విద్యార్ధిని తన ఫోన్ రిపేర్ కు రావడంతో పెగాట్రాన్ సంస్థ నిర్వహిస్తున్న సర్వీస్ సెంటర్ లో తన ఫోన్ ఇచ్చింది.
INTERNATIONAL Jun 7, 2021, 7:31 PM IST
ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా యాప్స్ పోగా.. ఇప్పుడు ఇవి కూడా పోతాయా అని కంగారు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇదే విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్ ని స్పందించగా.. ఆయన చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది.
Telangana May 26, 2021, 9:46 AM IST
టెలికాం కంపెనీలు అందించే ఆఫర్లను చూసి మీరు పాత మొబైల్ నంబర్ తీసేసి కొత్త మొబైల్ నంబర్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త వహించండి. మీరు కొత్త నంబర్ తీసుకొని పాత నంబర్ను వాడకుండా నిలిపివేసినప్పుడు టెలికాం కంపెనీ మీ పాత ఫోన్ నంబర్ను రీసైకిల్ చేసి వేరొకరితో విక్రయిస్తుందని గుర్తించుకోవాలి.
Technology May 6, 2021, 12:26 PM IST
గతంలో జరిగిన తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలవని ఏ హీరోనూ తాను సమర్థించనని తాను అన్నట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
Telangana Apr 5, 2021, 5:54 PM IST
ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే హడావిడిలో మన గురించి మనం మర్చిపోతున్నాం.
Lifestyle Sep 9, 2020, 5:22 PM IST
సోషల్ మీడియా వేదికగా రాజాసింగ్ విద్వేషాన్ని రెచ్చగొట్టేవిధంగా ప్రచారం చేస్తున్నారని గతంలో ఫేష్ బుక్ పై పలు ఫిర్యాదులు అందాయి. ఈ పిర్యాదుల ఆధారంగా ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకొంది.
Telangana Sep 3, 2020, 1:05 PM IST
భారతీయుల్లో అత్యధికులు ప్రస్తుతం ఆరోగ్య పరిరక్షణకే పెద్ద పీట వేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఖర్చు తగ్గించుకోవడానికి.. భౌతిక దూరం పాటించడం కోసం ఈ-కామర్స్ లావాదేవీలు పెంచుతామని ఫేస్ బుక్, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సర్వేలో తేల్చి చెప్పారు.
Tech News May 28, 2020, 12:50 PM IST
ఈ పోస్టు పెట్టిన రంగనాయకమ్మతో పాటు మరోక వ్యక్తిని కూడ విచారణ చేయనున్నారు. ఇద్దరిని కలిపి విచారించే ఛాన్స్ ఉంది. అందుకే వీరిద్దరిని కలిపి విచారించే అవకాశం ఉంది.గతంలో ఫేస్ బుక్ పోస్టులపై కూడ పోలీసులు విచారించినట్టుగా చెప్పారు.
Andhra Pradesh May 21, 2020, 5:38 PM IST