అశోక్ గజపతి రాజు హుందాగా వ్యవహరించాలన్నారు. ఆలయ ధర్మకర్తగా ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య గా పేర్కొన్నారు. ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా?. అని ఆశోక్ గజపతి రాజును ప్రశ్నించారు
Andhra Pradesh Dec 22, 2021, 3:15 PM IST
మరోవైపు ఇటీవలనే అసిస్టెంట్ శాంతి తీరు నచ్చక ఆమె కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా సామూహికంగా Leaveపై వెళ్లిపోయారు. దీంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొన్నారు.సెలవులో వెళ్లిన ఉద్యోగులకు నచ్చజెప్పి విధులకు హాజరయ్యేలా చూశారు.
Andhra Pradesh Oct 14, 2021, 9:52 AM IST
గుడివాడ నియోజకవర్గ పరిధిలో వందల కోట్ల విలువచేసే దేవాలయ భూములపై ఓ మంత్రి కన్ను పడిందని... ఆ భుములు అన్యాక్రాంతం కాకుండా చూడాలంటూ దేవాదాయ కమీషనర్ కు వర్ల రామయ్య లేఖ రాశారు.
Andhra Pradesh Sep 29, 2021, 5:04 PM IST
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. చిన్న భార్య మారుతీ మహాలక్ష్మీ కుమారుడు గోవింద స్వామిని పీఠాధిపతిగా నామినేట్ చేస్తూ వసంత వెంకటేశ్వర స్వామి రాసిన వీలునామాను పరిగణనలోనికి తీసుకోవాలని హైకోర్టు ఇరు వర్గాలకు సూచించింది.
Andhra Pradesh Sep 23, 2021, 9:57 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన టీటీడీ బోర్డు సభ్యులను నియమించింది. అదే రోజున 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా, ఇద్దరిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమిస్తూ వేర్వేరు జీవోలను జారీ చేసింది.
Andhra Pradesh Sep 22, 2021, 3:05 PM IST
సింహాచలం దేవస్థానం, మాన్సస్ ట్రస్ట్ ఈవోగా పనిచేసిన సమయంలో రామచంద్రమోహన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Andhra Pradesh Aug 6, 2021, 8:45 PM IST
ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. వెంటనే విచారణ చేయాలని దేవాదాయశాఖాధికారులను ఆదేశించింది. ఆర్జేసీ సురేష్కుమార్ ను విచారణాధికారిగా నియమించారు.
Andhra Pradesh Aug 6, 2021, 4:34 PM IST
జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. ఆ భూముల వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బంది మీద పలుమార్లు ఆయన ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అధికారుల ఉదాసీనతను పుష్ఫవర్థన్ ప్రశ్నించడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.
Andhra Pradesh Aug 5, 2021, 3:00 PM IST
గురువారం నాడు తన కార్యాలయంలో విధులు నిర్వహించుకొంటున్న సమయంలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి వచ్చి తనపై ఇసుక, దుమ్ము కొట్టి వెళ్లారని డీసీ పుష్పవర్ధన్ చెప్పారు. తనను నోటికొచ్చినట్టుగా తిట్టారని ఆయన ఆరోపించారు. సింహాచలం, మాన్సాస్ భూములపై డీసీ పుష్పవర్ధన్ విచారణ చేస్తున్నారు.
Andhra Pradesh Aug 5, 2021, 1:40 PM IST
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం స్పందించారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు . కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠాన్ని శుక్రవారం మంత్రి వెల్లంపల్లి, స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు.
Andhra Pradesh Jun 18, 2021, 9:12 PM IST
దేవరయంజాల్ దేవాలయ భూముల ఆక్రమణలపై విచారణ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఐఎఎస్ లతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 1014 జివోను కొట్టివేయాలని సదాకేశవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది.
Telangana Jun 17, 2021, 12:33 PM IST
ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రాష్ట్రంలో దేవాదాయ భూముల బహిరంగ వేలం వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది
Andhra Pradesh Jun 15, 2021, 3:59 PM IST
మాన్సాస్ ట్రస్ట్ విషయంలో తాము ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Andhra Pradesh Jun 14, 2021, 4:20 PM IST
ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఎక్కడా కూడ ఎవరికీ అన్యాయం జరగదని ఆయన చెప్పారు. బ్రహ్మంగారి మఠం ఖ్యాతిని మంటగలిపే విధంగా వ్యవహరించొద్దన్నారు. ఈ విషయమై మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు
Andhra Pradesh Jun 13, 2021, 12:52 PM IST
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
Telangana Apr 13, 2021, 12:12 PM IST