డ్రగ్స్పై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక ప్రతిపాదనలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ అమ్మకందారులు, వినియోగదారుల చిట్టా తయారు చేసింది పోలీస్ శాఖ. గతంలో డ్రగ్స్ తీసుకున్నవారి పేర్లతో ఈ జాబితా రూపొందించింది.
Telangana Jan 28, 2022, 2:27 PM IST
Corona సమయంలో పోలీస్ అధికారులు సమర్ధవంతంగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు అన్ని శాఖలను సమన్వయం చేసుకొంటూ ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాకుండా పోలీస్ శాఖ పనిచేసిందని ఆయన గుర్తు చేశారు.
Telangana Dec 31, 2021, 12:53 PM IST
గురువారం నాడు తెలంగాణ డీజపీ మహేందర్ రెడ్డి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనలను విధిగా పాటించాలని ఆయన కోరారు. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు ఎయిర్ పోర్టుల్లోనే Corona టెస్టులు చేపడుతామన్నారు.
Telangana Dec 30, 2021, 2:48 PM IST
ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలనే అమలు చేస్తున్నామన్నారు.
శాంతి భద్రతలను కాపాడేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు
Telangana Oct 25, 2021, 8:17 PM IST
ఉద్యమాల గడ్డ తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులకు అడ్డాగా మార్చిందన్నారు. టీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారన్నారు. నిజాం నవాబు దారుల్లో సీఎం కేసీఆర్ నడుస్తున్నారని ఆరోపించారు.
Telangana Oct 24, 2021, 12:29 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Sep 17, 2021, 5:01 PM IST
1999-2000 మధ్య నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ సభ్యురాలిగా పనిచేసిందని డీజీపీ చెప్పారు.2008లో వరంగల్ ఎస్పీ ముందు శారదక్క లొంగిపోయిందని డీజీపీ గుర్తు చేశారు. అయితే 2011లో ఆమె తిరిగి పార్టీలో చేరిందని డీజీపీ తెలిపారు
Telangana Sep 17, 2021, 2:08 PM IST
సాక్షుల స్టేట్మెంట్ వీడియో రికార్డు చేసినట్టుగా డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాజు ఆత్మహత్యపై ఘణపూర్ తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో డ్రైవర్లు ఇద్దరు ఘటనను అధికారికంగా రికార్డు చేశారని డీజీపీ చెప్పారు.
Telangana Sep 17, 2021, 2:02 PM IST
గతంలో చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా ఆహె పనిచేశారు. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం గ్రామం.
Telangana Sep 17, 2021, 10:37 AM IST
సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు నానాటికీ జఠిలమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీలతో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్ల వద్ద నిరంతరం నిఘా పెట్టాలని డీజీపీ సూచించారు.
Telangana Sep 15, 2021, 9:30 PM IST
సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు తీవ్రత నేపథ్యంలో డీజీపీ, హైదరాబాద్ సీపీలతో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సమావేశమయ్యారు. చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులును ఆదేశించారు.
Telangana Sep 15, 2021, 7:16 PM IST
రావుల రంజిత్ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారని ఆయన చెప్పారు. వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత రామన్న, సావిత్రి దంపతుల తనయుడే రావుల రంజిత్ అని డీజీపీ చెప్పారు.
Telangana Jul 14, 2021, 12:42 PM IST
మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రెండ్లి పోలీసింగ్ నిర్వహిస్తున్నారన్నారు. పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
Telangana Jun 27, 2021, 2:48 PM IST
లాక్డౌన్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4 లక్షల 80 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్ల మీదకి వచ్చిన వాహనాలు సీజ్ చేస్తున్నామన్నారు
Telangana Jun 1, 2021, 6:42 PM IST
తెలంగాణలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ హైకోర్టుకు కరోనా కేసులపై నివేదికను సమర్పించారు. ఈ నివేదికపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.
Telangana Jun 1, 2021, 2:02 PM IST