118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధును అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు కానుంది. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేల సలహాతో ఈ జాబితాను రూపొందించనున్నారు.
Telangana Jan 22, 2022, 3:22 PM IST
బుధవారం నాడు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై చేస్తున్న విమర్శలకు నర్సింహులు స్పందించారు.
Telangana Nov 10, 2021, 11:37 AM IST
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తన తల నరికిన పర్వాలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ డేట్ చెప్తే ప్రగతి భవన్ కు వచ్చి తెలంగాణ ప్రజల కోసం తల నరికించి కుంటా అని సవాల్ విసిరారు. తనను నా కొడకా అని బూతులు తిట్టడానికి, నన్ను నరుకుతా అనడానికి సీఎం అయ్యావా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. తనను ఆరు ముక్కలు చేస్తానని చెబుతున్నాడని.. అందులోనూ లక్కీ నెంబర్ 6నే చూసుకున్నాడని ఆయన తెలిపారు.
Telangana Nov 9, 2021, 5:06 PM IST
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయంతో టీఆర్ఎస్ సర్కార్ పై మరింత దూకుడుతో వెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం కోసం Trs, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే చివరకు బీజేపీ అభ్యర్ధి Etela Rajender విజయం సాధించాడు.
Telangana Nov 5, 2021, 4:53 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలోని పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి దళిత బంధు పథకం పెద్దగా ప్రభావం చూపలేదని.. రివర్స్గా గట్టి షాకిచ్చినట్టుగానే తెలుస్తోంది.
Telangana Nov 2, 2021, 10:56 AM IST
హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు నిలిపివేతపై దాఖలైన 4 పిటిషన్లను తెలంగాణ హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈసీ విషయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. దళితబంధు నిలిపివేతపై దాఖలైన నాలుగు పిటిషన్లపై గురువారం విచారణ జరిపింది.
Telangana Oct 28, 2021, 11:09 AM IST
దళితబంధుకు (dalitha bandhu) వ్యతిరేకంగా తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ . టీఆర్ఎస్ పార్టీ డబ్బును నమ్ముకుందని ఆయన ఎద్దేవా చేశారు. దళితుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని.. తాను తవ్విన గోతిలో తానే పడిందంటూ సంజయ్ సెటైర్లు వేశారు.
Telangana Oct 27, 2021, 10:45 AM IST
హుజురాబాద్లో (huzurabad bypoll) దళిత బంధు (dalitha bandhu)ను ఈసీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్యయ్య (mallepally lakshmaiah) హైకోర్టులో (telangana high court) పిటిషన్ దాఖలు చేశారు. దళిత బంధు ఆపాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని లక్ష్యయ్య తన పిటిషన్లో కోరారు.
Telangana Oct 21, 2021, 5:09 PM IST
హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో దళిత బంధు పథకంపై చర్చ జరిగింది. ఈ పథకాన్ని ఎన్నికల కమిషన్ నిలిపేయడంతో పథకం భవితపై ప్రశ్నలు వచ్చాయి. కానీ, దళిత బంధు పథకంపై ఆందోళన వద్దని, ఉపఎన్నిక తర్వాత దాన్ని యధావిధిగా నిర్వహించి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తాను ఏది మొదలుపెట్టినా సాధించి తీరానని వివరించారు. దళిత బంధుపైనా ఎలాంటి సంశయాలు వద్దని అన్నారు.
Telangana Oct 19, 2021, 8:21 PM IST
దళితబంధు పథకాన్ని నిలిపివేసినందుకు గాను ఈటల రాజేందర్ బాధ్యత వహించాలన్నారు. రాజకీయ ప్రోద్బలంతోనే ఈసీ నిర్ణయం తీసుకొన్నట్టుగా కన్పిస్తోందని ఆయన విమర్శించారు.
Telangana Oct 18, 2021, 10:26 PM IST
దళితబంధు పథకాన్ని ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఏడాది ఆగష్టు 16న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఎన్నికలను పురస్కరించుకొనే తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.
Telangana Oct 18, 2021, 7:55 PM IST
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాను ఉద్యమం చేస్తున్న సమయంలో తనను తిట్టిన తిట్లు దేశంలో ఎవరిని తిట్టలేదన్నారు. తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నానని కేసీఆర్ తెలిపారు.
Telangana Oct 18, 2021, 3:35 PM IST
దళిత బంధు పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. రానున్న రెండు మూడు నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని kcr చెప్పారు.
Telangana Oct 5, 2021, 4:25 PM IST
దళితబంధును రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వర్తింపజేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.ఈ విషయమై కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయనున్నారు.
Telangana Sep 24, 2021, 10:58 AM IST
చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ హుజూరాబాద్ తో పాటు ఈ నాలుగు మండలాల్లో అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకొన్నారు. ఢిల్లీ టూర్ తర్వాత ఈ నియోజకవర్గాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.
Telangana Sep 10, 2021, 3:03 PM IST