ఇటీవల జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన ఐటీ దాడుల్లో రూ.290 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలరం రేపింది. ఆ డబ్బును లెక్కించే యంత్రాలు వేడెక్కి మొరాయిస్తున్నాయే కానీ.. లెక్కించడం మాత్రం పూర్తికావడం లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Telangana Dec 10, 2023, 2:40 PM IST
జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు నివాసం, కార్యాలయంలో జరిగిన ఐటీ దాడుల్లో రూ.200 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
NATIONAL Dec 8, 2023, 4:29 PM IST
Bengaluru:కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఏకకాలంలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణం ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భయపడాల్సిన అవసరం లేదని కర్ణాటక సీఎం తెలిపారు.
NATIONAL Dec 1, 2023, 10:23 PM IST
రోజు రోజుకు పెరుగుతున్న అందంతో అద్భుతం చేస్తోంది హీరోయిన్ శృతిహాసన్. ఏమాత్రం మొహమాట పడకుండా. సోషల్ మీడియాలో హడలెత్తిస్తోంది. తాజాగా శృతీ హాసన్ చేసిన ఫోటో షూట్ కు షాక్ అవుతున్నారు నెటిజన్లు.
Entertainment Nov 30, 2023, 12:09 PM IST
IED Blast in Chhattisgarh : నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు కార్మికులు మరణించిన ఘటన ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ పేలుడులో మరో కార్మికుడికి కూడా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
NATIONAL Nov 24, 2023, 1:09 PM IST
ఇజ్రాయెల్ - హమాస్ దళాలకు మధ్య యుద్దం కొనసాగుతోంది. దీంతో ఇరువైపులా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. తాజాగా గాజాలో ఉన్న పార్లమెంట్ భవనాన్ని ఇజ్రాయెల్ సైన్యం పేల్చివేసింది.
INTERNATIONAL Nov 16, 2023, 2:15 PM IST
మిల్కీ బ్యూటీ తమన్నా.. అందాల విందులో బౌండరీలు బ్రేక్ చేయడంతోపాటు నటన పరంగానూ బౌండరీలు బ్రేక్ చేసింది. ఆమె చేసే పాత్రలు సైతం షాకిస్తున్నాయి.
Entertainment Nov 12, 2023, 7:00 AM IST
ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారు. పేలుళ్లకు పాల్పడ్డారు.
NATIONAL Nov 7, 2023, 8:21 AM IST
Kerala blasts: కేరళ పేలుళ్ల ఘటనలో మరణాల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రమాదం జరిగిన రోజు ఇద్దరు, మరుసటి రోజు ఒకరు మరణించగా.. తాజాగా 61 ఏళ్ల మహిళ చనిపోయారు. పేలుడు సంభవించిన సమయంలో ఆమెకు 70 శాతం కాలిన గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమె.. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
NATIONAL Nov 6, 2023, 12:36 PM IST
పాకిస్థాన్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో శుక్రవారం బాంబు పేలుడు సంభవించిది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 21 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు.
INTERNATIONAL Nov 3, 2023, 3:25 PM IST
బాలీవుడ్ తో పాటు.. సౌత్ లో కూడా తన సత్తా చూపించబోతోంది హాట్ బ్యూటీ దీపికా పదుకొనే. ఏజ్ పెరుగుతున్నా కొద్ది గ్లామర్ కూడా అంతకంటే ఎక్కువగా పెంచుకుంటూ పోతోంది బ్యూటీ. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.
Entertainment Nov 1, 2023, 7:17 AM IST
రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులో సినిమాలు చేసి నాలుగేళ్లు అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అయిపోయింది. కానీ ఈ అమ్మడిని తెలుగు ఆడియెన్స్ సోషల్ మీడియాలో ఆదరిస్తూనే ఉన్నారు.
Entertainment Oct 30, 2023, 10:45 PM IST
కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళ సీఎం పినరయ్ విజయన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను ఒక అబద్దాలకోరుగా అభవర్ణించారు. హమాస్ ఎలాంటిదో వార్తా పత్రికలు చదివే ప్రతీ ఒక్కరికీ తెలుసని అన్నారు.
NATIONAL Oct 30, 2023, 3:50 PM IST
కేరళలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ కొచ్చికి చెందిన డొమినిక్ మార్టిన్ కొడకరా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
NATIONAL Oct 29, 2023, 6:59 PM IST
కేరళలో క్రిస్టియానిటీకి చెందిన ఓ గ్రూప్ మూడు రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమాలను అక్టోబర్ 27వ తేదీ నుంచి కొచ్చిలో నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాల చివరి రోజున అంటే ఈ రోజు ఆ కన్వెన్షన్ సెంటర్లో వరుస పేలుళ్లు జరిగాయి. టిఫిన్ బాక్స్లో పేలుడు పదార్థాలు ఉంచినట్టు, ఉదయం 9.47గంటలకు తొలి పేలుడు సంభవించినట్టు సమాచారం.
NATIONAL Oct 29, 2023, 3:09 PM IST