విభజన శక్తులకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరులో భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎవరు నాయకత్వం వహిస్తారో ? ఎవరు ప్రధానమంత్రి అవుతారో ? తాను ఎప్పుడూ చెప్పలేదని ఖర్గే అన్నారు.
NATIONAL Mar 1, 2023, 10:56 PM IST
Lucknow: బీజేపీ బుల్డోజర్ విధానం విదేశాల్లో దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ముగిసిన పెట్టుబడిదారుల సదస్సును ప్రస్తావిస్తూ అధికార బీజేపీ ప్రజలకు కలలను అమ్ముకుంటోందని ఆరోపించారు.
NATIONAL Feb 21, 2023, 8:14 PM IST
దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెర వెనుక జరిగే పరిణామాలను, గుసగుసలను పాఠకుల ముందు ఉంచుతున్నది. తాజా ఎపిసోడ్లోని కబుర్లు ఇవే..
NATIONAL Feb 12, 2023, 1:36 PM IST
ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ సర్కార్ నెరవేర్చలేదని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ చెప్పారు. ఖమ్మం సభ భవిష్యత్తు రాజకీయాలకు మార్పునకు నాందిపలకనుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Telangana Jan 18, 2023, 5:08 PM IST
విపక్ష పార్టీల నేతలను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తుందని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు . దర్యాప్తు సంస్థలతో కేసులను బనాయిస్తుందన్నారు.
Telangana Jan 18, 2023, 4:22 PM IST
యాదగిరిగుట్ట : భారత రాష్ట్ర సమితి నిర్వహించే ఖమ్మం బహిరంగ సభకోసం తెలంగాణకు విచ్చేసిన వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎం, జాతీయ జాతీయ నాయకులు యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లలో డిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సిపిఐ జాతీయ నాయకుడు డి రాజా తదితరులను సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైన విజయన్, డి రాజా గెస్ట్ హౌస్ కే పరిమితమవగా మిగతా నాయకులంతా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
కేసీఆర్ తో కలిసి ఆలయానికి చేరుకున్న ఇద్దరు సీఎంలు, మరో మాజీ సీఎంకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించి నాయకులతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం సీఎంలు, మాజీ సీఎంకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేసారు.
Telangana Jan 18, 2023, 4:20 PM IST
నలుగురు సీఎంలు , సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లు యాదగిరిగ్టుకు చేరుకున్నారు.
Telangana Jan 18, 2023, 11:34 AM IST
మూడు రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో బ్రేక్ ఫాస్ట్ భేటీ నిర్వహించారు. జాతీయ రాజకీయాలపై నేతలతో కేసీఆర్ చర్చించారు.
Telangana Jan 18, 2023, 10:05 AM IST
Hyderabad: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో ఖమ్మం బీఆర్ఎస్ మెగా సభపై రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మెగా బహిరంగా సభలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువురు వామపక్ష నేతలు హాజరుకానున్నారు.
NATIONAL Jan 17, 2023, 5:50 PM IST
పవిత్రమైన గంగా నదిపై బీజేపీ బార్ నడిపిస్తున్నదని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేశారు. ఆ ఎంవీ విలాస్ గంగా క్రూయిజ్ ఇది వరకే ఉన్నదని, దానికి కొన్ని హంగులు చేర్చి కొత్తగా ప్రారంభిస్తున్నారని ఆరోపణలు చేశారు. కొత్తగా చేర్చిన వాటిలో బార్ కూడా ఉన్నదని పేర్కొన్నారు. తాను ఇంకా ఆ క్రూయిజ్ ఎక్కలేదని, అయితే, అందులో బార్ ఉన్నదా? లేదా? అనే విషయాన్ని బీజేపీనే చెప్పాలని డిమాండ్ చేశారు.
NATIONAL Jan 15, 2023, 1:16 PM IST
Varanasi: ప్రపంచంలోనే అతిపెద్ద నది పర్యాటక నౌక గంగా విలాస్ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. గంగా విలాస్ పారిశ్రామికవేత్తల క్రూయిజ్ అని పేర్కొన్నారు. "వ్యాపారుల కోసమే గంగా విలాస్. నావికుల ఉపాధిని బీజేపీ తొలగిస్తోంది. మతపరమైన ప్రదేశాలను పర్యాటక ప్రదేశాలుగా చేసి డబ్బు సంపాదించాలని బీజేపీ కోరుకుంటోంది" అని విమర్శలు గుప్పించారు.
NATIONAL Jan 13, 2023, 11:06 AM IST
New Delhi: జనవరి 30న భారత్ జోడో యాత్ర జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ కు చేరుకోనుంది. ఈ క్రమంలోనే అక్కడ భారీ బహిరంగా సభను నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఈ సభలో పాలుపంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ అనేక రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. వారిలో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు.
NATIONAL Jan 12, 2023, 3:41 PM IST
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించనుంది. దీనికి ఒకరోజు ముందు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి యాత్రలో పాల్గొనరాదని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఇరువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆహ్వాన లేఖ పంపినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు, పర్యటనకు శుభాకాంక్షలు అని మాయావతి ట్వీట్ చేశారు.
NATIONAL Jan 3, 2023, 1:27 AM IST
దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తెరవెనక జరుగుతున్న కొన్ని సంగతులను తాజా ఎపిసోడ్లో తెలుసుకుందాం..
NATIONAL Jan 2, 2023, 6:05 PM IST
బీజేపీని తన గురువుగా భావిస్తున్నానని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఆ పార్టీ తమకు శిక్షణ ఇస్తోందని తెలిపారు. భారత్ జోడో యాత్ర తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని అన్నారు.
NATIONAL Dec 31, 2022, 2:10 PM IST