delhi air pollution : ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న సరి-బేసి విధానం ఎప్పుడైనా విజయవంతమైందా ? అంటూ ప్రశ్నించింది.
NATIONAL Nov 7, 2023, 3:12 PM IST
Delhi Air pollution : ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్న పంట వ్యర్థాల నిర్వహణ తీరు పట్ల పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏమైనా చేసి పంట వ్యర్థాలను కాల్చకుండా ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.
NATIONAL Nov 7, 2023, 12:43 PM IST
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి గాలి కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరిన వేళ ఢిల్లీ క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. గాలి కాలుష్య పరిస్థితిపై సమీక్షించింది.
NATIONAL Nov 6, 2023, 9:27 PM IST
ప్రస్తుతం దేశ రాజధాని న్యూడిల్లీలో వాతావరణ పరిస్ధితుల కారణంగా నేడు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మద్య జరగాల్సిన ప్రపంచకప్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.
Cricket Nov 6, 2023, 8:59 AM IST
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రత పెరగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైమరీ స్కూళ్లకు సెలవులను మరో ఐదు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో నవంబరు 5 వరకు ఇచ్చిన సెలవులను.. తాజాగా నవంబరు 10వ తేదీ వరకు పొడిగించింది. 6 నుంచి పదో తరగతి స్టూడెంట్లకు స్కూల్లో లేదా ఆన్లైన్లో క్లాసులు చెప్పుకోవచ్చని తెలిపింది.
NATIONAL Nov 6, 2023, 5:24 AM IST
ఢిల్లీలో గాలి నాణ్యత శుక్రవారం "తీవ్రమైన ప్లస్" కేటగిరీకి చేరుకుంది. ఢిల్లీ-ఎన్సిఆర్లో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
NATIONAL Nov 3, 2023, 12:59 PM IST
ఢిల్లీలో కాలుష్యం స్థాయిలు పెరుగుతున్న నేపథ్యంలో, ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలకు రాబోయే 2 రోజుల పాటు మూసేస్తున్నట్లు ప్రకటించారు.
NATIONAL Nov 3, 2023, 9:50 AM IST
దేశంలోని చాల ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా హైదరాబాద్ నగరాల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్లో ఇప్పటికే వాయుకాలుష్యం పెరిగిపోయి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది.
Technology Nov 1, 2023, 3:11 PM IST
Air pollution: దేశరాజధాని ఢిల్లీ పర్యావరణ పరిస్థితులు దారుణంగా మారాయి. గాలి నాణ్యత పేలవంగా మారడంతో అక్కడి ప్రజలు గాలి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరాడట్లేదంటూ తమ ఇబ్బందుల గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం చుట్టుపక్కల గాలి నాణ్యత ఉదయం వేళల్లో ఎయిర్ క్వాలిటీ సూచీ 273 (పేలవంగా) నమోదు కాగా, న్యూఢిల్లీలోని ఐఐటీ ప్రాంతంలో బుధవారం 173 గా నమోదైంది.
NATIONAL Oct 25, 2023, 1:29 PM IST
Hyderabad: హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతున్నదనీ, దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యతో పాటు సంబంధిత కేసులు అధికంగా ఉంటున్నాయని వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో వాయు కాలుష్య స్థాయిలు పెరగడంతోపాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యుమోనియాకు దారితీయడం వల్ల సీజనల్గా వచ్చే ఆస్తమా, బ్రోన్కైటిస్లు కూడా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Telangana Sep 17, 2023, 11:33 AM IST
New Delhi: ప్రపంచంలోనే అత్యంత కలుషిత ప్రాంతాలలో ఒకటైన దక్షిణాసియాలో పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రతి వ్యక్తి ఆయుర్దాయాన్ని ఐదు సంవత్సరాలకు పైగా తగ్గిస్తుందని తాజాగా ప్రచురించిన ఒక నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాలైన బంగ్లాదేశ్, భారత్, నేపాల్, పాకిస్తాన్లను కలిగి ఉన్న ఈ ప్రాంతం కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోల్పోయిన మొత్తం జీవిత సంవత్సరాలలో సగానికి పైగా ఉందని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఎపిక్) తన తాజా ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ లో తెలిపింది.
NATIONAL Aug 30, 2023, 11:27 PM IST
Air Pollution: ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఢిల్లీ మారుతోందనీ, ఈ నగరవాసులు సగటున 11.9 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోతారని చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ వెల్లడించింది
NATIONAL Aug 29, 2023, 6:29 PM IST
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం వాహనాల కాలుష్య తనిఖీ రేట్లను పెంచింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ (పీయూసీ) జారీ, టెస్టింగ్ ఛార్జీల సవరణను ఏడేళ్ల క్రితం సవరించారు. మళ్లీ ఇప్పుడు వాహనాలకు పొల్యూషన్ టెస్టింగ్ ఫీజులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Jun 13, 2023, 6:46 PM IST
Bangkok: బ్యాంకాక్ లో వాయు కాలుష్యం కారణంగా మూడు నెలల్లో 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో గత వారం రోజుల్లో 2 లక్షల మంది ఆసుపత్రిలో చేరారు. మరోవైపు ప్రజలు ఎన్-95 మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో పిల్లలు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.
INTERNATIONAL Mar 13, 2023, 3:43 PM IST
ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై దృష్టి పెడుతోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 2025 నాటికి దేశ రాజధానిలో 80 శాతం ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై నడుస్తాయని చెప్పారు.
NATIONAL Jan 2, 2023, 3:25 PM IST