ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Sep 3, 2021, 5:19 PM IST
కరోనా కారణంగా రవాణా, పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. డీజీల్ ధరలు పెరడంతో ఆర్టీసీపై మరింత భారం పడిందని సజ్జనార్ చెప్పారు. గత రెండేళ్లలో డీజీల్ ధర రూ.22 పెరిగిందన్నారు.
Telangana Sep 3, 2021, 4:43 PM IST
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనర్ గా మూడేళ్లపాటు సేవలందించిన విసి సజ్జనార్ తాజాగా టీఎస్ ఆర్టీసి ఎండీగా బాధ్యతలు స్వీకరించారు.
Telangana Sep 3, 2021, 11:42 AM IST
ఎన్ కౌంటర్ కు సంబంధించిన వివరాలతో పాటు సిట్ సమర్పించిన నివేదిక గురించి కమిషన్ ప్రశ్నించింది. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులను కూడ కమిషన్ విచారించనుంది
Telangana Aug 27, 2021, 3:23 PM IST
సైబరాబాద్ పోలీస్ కమీషనర్గా సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించిన వీసీ సజ్జనార్ను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమించింది.
Telangana Aug 25, 2021, 7:29 PM IST
సైబరాబాద్ పోలీస్ కమీషనర్గా సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సీపీగా విధులు నిర్వర్తించిన వీసీ సజ్జనార్ను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమించింది.
Telangana Aug 25, 2021, 2:17 PM IST
కష్టసమయంలో ఎంతోమందికి సాయం చేసిన నిఖిల్.. చాలా మందికి స్పూర్తిగా నిలిచారని తెలిపారు సజ్జనార్. సెకండ్ వేవ్లో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న వాళ్లకు డబ్బు సాయం కూడా చేశారు నిఖిల్.
Entertainment Aug 14, 2021, 7:37 AM IST
వివిధ చోరీ కేసుల్లో పోయిన కోటిన్నర విలువైన సొత్తును సైబరాబాద్ పోలీసులు మంగళవారం బాధితులకు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు పోలీసుల పట్ల మరింత నమ్మకం పెరుగుతుందని సీపీ సజ్జనార్ అన్నారు
Telangana Jul 27, 2021, 6:39 PM IST
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారం చేసేవాళ్లను భూమ్మీద లేకుండా చేయాలన్నారు. సజ్జనార్లా మృగాళ్లను వేటాడాలంటూ వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Jul 23, 2021, 5:12 PM IST
శుక్రవారంనాడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఈ ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Telangana Jul 23, 2021, 3:48 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ క్రికెట్ బెట్టింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా 13 రోజుల్లో రూ.20 కోట్ల లావాదేవీలు జరిపినట్లుగా పోలీసులు గుర్తించారు.
Telangana Jun 23, 2021, 2:59 PM IST
ఆర్సీపురం పోలీస్స్టేషన్ పరిధిలో కార్ల స్కాం గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. రూ. 4 కోట్ల విలువైన 50 కార్లను స్వాధీనం చేసుకొన్నామని ఆయన తెలిపారు.
Telangana Jun 14, 2021, 3:44 PM IST
2019 నవంబర్ లో ప్రశాంత్ తన తండ్రికి ఫోన్ చేసి తాను పాకిస్తాన్ జైలులో ఉన్నట్టుగా సమాచారం ఇచ్చాడన్నారు. ఈ విషయాన్ని ప్రశాంత్ తండ్రి తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. నిన్న ప్రశాంత్ పాకిస్తాన్ జైలు నుండి రిలీజ్ అయ్యారన్నారు. వాఘా సరిహద్దుల్లో ప్రశాంత్ ను తెలంగాణ పోలీసులకు అప్పగించారన్నారు. ప్రశాంత్ ను వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.
Telangana Jun 1, 2021, 4:58 PM IST
ఇందుకోసం బీహార్ నుండి తుపాకీని సమకూర్చుకొన్నారన్నారు. అయితే ఈ తుపాకీ పనిచేస్తోందో లేదో తెలుసుకొనేందుకు గాను మైసిగండి వద్ద పరీక్షించినట్టుగా చెప్పారు.
Telangana May 12, 2021, 3:51 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కూకట్పల్లి కాల్పుల కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డిలో వీరిని అరెస్ట్ చేశారు ఎస్వోటీ పోలీసులు. నాందేడ్ పారిపోతుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు.
Telangana Apr 29, 2021, 10:08 PM IST