భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.అధికారుల సూచనతో హుకుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. సభ నిర్వహణకు బాలాజీ పేట రోడ్డు అనువైనది కాదని పోలీసులు తెలిపారు. మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించామన్నారు.
Andhra Pradesh Oct 2, 2021, 10:02 AM IST
గతేడాది విధానంలో మార్పులు జరిగినప్పుడు సంబంధిత వ్యక్తులందరికీ సమాచారం ఇవ్వాలని, కానీ ఏపీపీఎస్సీ అలా చేయలేదని అభ్యంతరం తెలిపింది. ఎంతో మంది ఔత్సాహిక జీవితాలు ఇమిడి ఉన్నందున ప్రధాన పరీక్ష పేపర్లను సంప్రదాయ విధానంలో మూల్యాంకనం చేయాలని ఆదేశించింది.
Andhra Pradesh Oct 2, 2021, 9:07 AM IST
అమరావతి: తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ''నేను సైతం-రైతు కోసం'' పేరిట కృష్ణా, గుంటూరు జిల్లాల రైతు సమస్యలపై భారీ ర్యాలీలు చేపట్టారు.
Andhra Pradesh Sep 30, 2021, 2:42 PM IST
అమరావతి: ఇవాళ(బుధవారం) జనసేన పార్టీ ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. గన్నవరం ఎయిర్ పోర్ట్ బయట పవన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. . గన్నవరం నుండి కారులో జనసైనికులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి జనసేన కార్యాలయానికి చేరుకొన్నారు. నిడమానూరు వద్ద పవన్ పై పూలు జల్లుతూ, గజమాలతో సత్కరిస్తూ అభిమానులు కోలాహలం చేశారు.
Andhra Pradesh Sep 29, 2021, 2:53 PM IST
అమరావతి: ఇవాళ(బుధవారం) జనసేన పార్టీ ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్.
Andhra Pradesh Sep 29, 2021, 1:53 PM IST
మరో ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తరువాత తీరానికి సమీపంలోని అక్కుపల్లి గ్రామం నుండి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి ఎస్ అప్పల రాజుకు ఫోన్ చేసి తాము సురక్షితంగా ఉన్నామని సమాచారం అందించారు.
Andhra Pradesh Sep 27, 2021, 9:47 AM IST
‘‘మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మాలని అనిపించడంలేదు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Andhra Pradesh Sep 25, 2021, 3:30 PM IST
తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన తాత్కాలిక ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వసతి సౌకర్యం కట్ చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్ఓడీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు వచ్చే నెల నుంచి ఉచిత ట్రాన్సిట్ వసతిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Andhra Pradesh Sep 23, 2021, 6:02 PM IST
జీవో 245 ద్వారా 25 మంది పాలకవర్గ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. జీవో 568 ద్వారా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. జీవో 569 ద్వారా ఇద్దరిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారు.
Andhra Pradesh Sep 22, 2021, 11:30 AM IST
పులి చిన్నాపై రెండు రోజుల క్రితం దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడికి నిరసనగా అమరావతి ఐకాస నేతలు, మహిళలు, రైతులు తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేశారు.
Andhra Pradesh Sep 21, 2021, 9:56 AM IST
తాడేపల్లిలో ఉద్రిక్తత... సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి డీఎస్సి అభ్యర్థుల యత్నం
Andhra Pradesh Sep 20, 2021, 4:20 PM IST
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వచ్చే ఏడాది విద్యా కానుక కిట్లో భాగంగా అందించనున్న స్కూల్ బ్యాగు, బూట్ల నాణ్యతను స్వయంగా పరిశీలించారు సీఎం జగన్. క్యాంప్ కార్యాలయంలో బ్యాగులు, బూట్ల నాణ్యతను విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు జగన్. విద్యా సంవత్సరం మొత్తం వచ్చేలా మంచి నాణ్యతతో వీటిని తయారుచేయించినట్లు సీఎంకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు.
Andhra Pradesh Sep 20, 2021, 3:38 PM IST
అమరావతి: ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు తన నివాసంలో వేడుకలు నిర్వహించారు.
Andhra Pradesh Sep 17, 2021, 12:43 PM IST
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం... ఎజెండాలోని ప్రదాన అంశాలివేనా?
Andhra Pradesh Sep 16, 2021, 1:44 PM IST
ప్రభుత్వ ఉద్యోగిపై వైసిపి నాయకుడు దాడికి పాల్పడిన ఘటన అమరావతిలో చోటుచేసుకుంది.
Andhra Pradesh Sep 13, 2021, 6:08 PM IST