అమరావతి: రేపు (డిసెంబర్ 21 మంగళవారం) ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విన్నూతన రీతిలో బర్త్ డే విషెస్ తెలిపేందుకు సిద్దమయ్యారు.
Andhra Pradesh Dec 20, 2021, 4:58 PM IST
చంద్రబాబు (chandrababu naidu) అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉంచాలి అంటున్నారో చెప్పాలని వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. అది రాష్ట్ర రాజధాని కోసం చేసిన పాదయాత్ర కాదు రియల్ ఎస్టేట్ కోసం చేసిన పాదయాత్ర అంటూ (nyayasthanam to devasthanam padayatra ) ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు
Andhra Pradesh Dec 17, 2021, 9:38 PM IST
అమరావతి రైతులు (amaravathi farmers) అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu). అమరావతి రాజధాని ఏ ఒక్కరికో చెందినది కాదని.. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా రాజధానిపై ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని ఆయన వ్యాఖ్యానించారు
Andhra Pradesh Dec 17, 2021, 6:27 PM IST
ఏపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని (Perni Nani) మండిపడ్డారు. ఇవాళ ఆయన ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుపై రామోజీకి అపారమైన ప్రేమ అంటూ దుయ్యబట్టారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కు ఉరి అంటూ ఈనాడు రాసిన వార్తపై ఆయన తీవ్రంగా ఖండించారు.
Andhra Pradesh Dec 17, 2021, 5:07 PM IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిధిగృహం వద్ద బాబుకు టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో లోకనాధం స్వాగతం పలికారు. మరికాసేపట్లో శ్రీవారిని బాబు దర్శించుకోనున్నారు. దర్శనాంతరం తిరుపతిలో జరుగుతున్న అమరావతి పరిరక్షణ సభకు టీడీపీ అధినేత వెళ్ళనున్నారు.
Andhra Pradesh Dec 17, 2021, 2:59 PM IST
తిరుపతిలో (tirupathi) అమరావతి రైతులు (amaravathi farmers) భారీ బహిరంగసభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు హాజరుకావాలంటూ అన్ని పార్టీల అధ్యక్షులకు అమరావతి జేఏసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. అయితే ఈ సభకు రాలేమని అమరావతి జేఏసీ కన్వీనర్ కు సీపీఎం కార్యదర్శి మధు (cpm madhu) లేఖ రాశారు.
Andhra Pradesh Dec 17, 2021, 2:58 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏపీ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, అమరావతి రైతులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఈరోజు తిరుపతి సమీపంలోని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తిరుపతి చేరుకున్న టీడీపీ నాయకులు, అమరావతి రైతులు తిరుపతి వెంకన్నను దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. రాజధానిగా అమరావతినే ఉంచాలని వేంకటేశ్వర స్వామిని వేడుకున్నారు.
Andhra Pradesh Dec 17, 2021, 2:57 PM IST
తిరుపతిలో అమరావతి జేఎసీ నిర్వహించే సభలో తమ పార్టీ తరపున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హాజరౌతారని సోము వీర్రాజు చెప్పారు
Andhra Pradesh Dec 16, 2021, 5:11 PM IST
ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి అప్పలరాజు (minister appalaraju) సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను అమరావతి రైతులు అడ్డుకుంటే .. ఉత్తరాంధ్ర ఉద్యమిస్తుందన్నారు మంత్రి అప్పలరాజు. ప్రభుత్వం మూడు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Andhra Pradesh Dec 16, 2021, 4:34 PM IST
Tirupati సభలో వైసీపీ వాళ్ళు ఆల్లర్లు సృష్టిస్తారు అని అచ్చెన్నాయుుడు అంటున్నారన్నారు. మీరే అల్లర్లు సృష్టించేలా వున్నారని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు.
Andhra Pradesh Dec 16, 2021, 1:47 PM IST
వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనేే తిరుపతిలో జరగనున్న అమరావతి పరిరక్షణ సభను విజయవంతం చేయాలని ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
Andhra Pradesh Dec 16, 2021, 12:50 PM IST
సమంత (Samantha)జీవితంలో ఈ మధ్య వివాదాలు కామనైపోయాయి. ఆమె ఏం చేసినా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. విడాకుల రచ్చ ముగిసింది అనుకునే లోపే.. ఐటెం సాంగ్ వివాదం తెరపైకి వచ్చింది. పుష్ప మూవీలో సమంత చేసిన ఐటమ్ నంబర్ వివాదాస్పదమైంది.
Entertainment Dec 16, 2021, 9:55 AM IST
Amaravati Farmers Meeting: అమరావతి రాజధాని రైతుల బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అనుమతించింది. తిరుపతిలో నిర్వహించాలనుకున్న బహిరంగ సభకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో అమరావతి రైతుల సభకు నిర్వహించడానికి జగన్ సర్కార్ అనుమతించకపోవడంతో .. రైతులు హైకోర్ట్ ను ఆదేశించారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖాలు చేశారు. రైతులు దాఖలు చేసినా.. పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది.
Andhra Pradesh Dec 15, 2021, 6:50 PM IST
ఈ ఏడాది నవంబర్ 1న పాదయాత్రను చేపట్టారు. ఇవాళ Tirupati లో పాదయాత్ర ముగియనుంది. నిన్న,ఇవాళ రేపు రైతులు Tirumala శ్రీవారిని దర్శించుకొన్నారు.కోర్టు అనుమతితో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు మహా పాదయాత్రను చేపట్టారు. పలు జిల్లాల గుండా ఈ యాత్ర సాగుతూ తిరుపతికి చేరుకొంది. సుమారు 500 కి.మీ పాదయాత్ర సాగింది.
Andhra Pradesh Dec 15, 2021, 5:09 PM IST
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని (Amaravati) కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నేడు ముగిసింది. రైతులు మహాపాదయాత్రను (Amaravati Farmers padayatra) తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముగించారు.
Andhra Pradesh Dec 14, 2021, 5:04 PM IST