అమరావతి రైతుల మహ పాదయాత్ర ఇవాళ ప్రారంభమైంది. అమరావతి నుండి అరసవెల్లి వరకు యాత్ర సాగనుంది. ఈ యాత్రలో సుమారు 600 మంది పాల్గొన్నారు.
Andhra Pradesh Sep 12, 2022, 9:33 AM IST
అమరావతి రైతులు మహాపాదయాత్రపై ఏపీ శాససభ స్పీకర్ తమ్మినేని సీతరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో పాదయాత్ర ఎందుకోసమని ప్రశ్నించారు. ఒకే రాజధాని ఉండటంతో విభజన సమయంలో నష్టపోయామని చెప్పారు.
Andhra Pradesh Sep 11, 2022, 5:03 PM IST
అమరావతి రైతుల మహ పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలపై దండయాత్రగా భావిస్తున్నామని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామన్నారు.
Andhra Pradesh Sep 9, 2022, 5:47 PM IST
2024 లోపు మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. మాకు అమరావతి ఎంతో విశాఖ, కర్నూలు కూడా అంతేనని మాజీ మంత్రి స్పష్టం చేశారు. న్యాయ నిపుణుల సలహాలను తీసుకుని మూడు రాజధానుల విషయంలో ముందుకెళ్తామని కొడాలి నాని అన్నారు.
Andhra Pradesh Sep 9, 2022, 5:45 PM IST
అమరావతి : ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులకు ఆంధ్ర ప్రదేశ్ లో మరో యువకుడు బలయ్యాడు.
Andhra Pradesh Sep 9, 2022, 12:30 PM IST
అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది. ఈ నెల 12 నుండి అమరావతి రైతలు మహా పాదయాత్రను చేపట్టాలని నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.
Andhra Pradesh Sep 9, 2022, 12:20 PM IST
హైదరాబాద్ అభివృద్ధి జరిగాక ప్రజలు బాగుపడ్డారా లేక ఏదైనా ఒక కులం బాగుపడిందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిలదీశారు. హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనుభవం చూసే 2014లో ప్రజలు ఓట్లేసి గెలిపించారని చంద్రబాబు గుర్తుచేశారు.
Andhra Pradesh Sep 8, 2022, 9:41 PM IST
అమరావతిని మున్సిపాలిటిని చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ కు పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా సమాధానం ఇవ్వకుంటే అమరావతి మున్సిపాలిటీకి ఆమోదం తెలిపినట్లుగానే పరిగణిస్తామన్నారు.
Andhra Pradesh Sep 8, 2022, 7:40 PM IST
గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి రైతులు ఈ నెల(సెప్టెంబర్) 12న ప్రారంభించనున్న పాదయాత్రకు సిపిఎం మద్దతు తెలిపింది.
Andhra Pradesh Sep 8, 2022, 1:49 PM IST
అమరావతి : రాష్ట్రంలోని క్రీడాకారులకు అండగా వుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేలా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ''జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్'' తీసుకువచ్చిందని క్రీడలు, యువజన సర్వీస్ శాఖల మంత్రి ఆర్కే రోజా తెలిపారు.
Andhra Pradesh Sep 8, 2022, 1:15 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనేనని చెప్పారు. ప్రజలు కొత్త ప్రత్యామ్నాం కోరుకుంటున్నారని.. జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Andhra Pradesh Sep 7, 2022, 1:52 PM IST
అమరావతి : వినాయకచవితి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి.
Andhra Pradesh Sep 2, 2022, 1:53 PM IST
అమరావతి : వినాయక చవితి సందర్భంగా మంగళగిరిలోకి టిడిపి జాతీయ కార్యాలయంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటుచేసారు.
Andhra Pradesh Sep 1, 2022, 5:20 PM IST
అమరావతి : అంగవైకల్యాన్ని జయించి జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేధికలపై అద్భుతాలు సృష్టిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రతిష్టను మరింత పెంచుతున్నాడు షేక్ అర్షద్.
Andhra Pradesh Aug 31, 2022, 12:48 PM IST
అమరావతి : కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
Andhra Pradesh Aug 31, 2022, 10:52 AM IST