Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ ఆఫీసులో వినాయకచవితి వేడుకలు...

అమరావతి : వినాయకచవితి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. 

First Published Sep 2, 2022, 1:53 PM IST | Last Updated Sep 2, 2022, 1:53 PM IST

అమరావతి : వినాయకచవితి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ నేతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.