చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనల్లో వేగవంతమైన విచారణ, కఠిన శిక్షలు విధించేందుకు గాను అసెంబ్లీ ఆమోదించిన దిశ చట్టం అమలు, పర్యవేక్షణకు గాను ఏపీ ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది.
Andhra Pradesh Jan 2, 2020, 9:25 PM IST
లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పట్టని గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.
News Jan 1, 2020, 1:41 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల అవినీతి తవ్వేకొద్ది బయటపడుతోంది.
Telangana Dec 31, 2019, 4:27 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని 16 మందిని చంపి అనంతరం నగదు, నగలు దోచుకుంటున్న సీరియల్ కిల్లర్ను మహబూబ్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి నేరవార్తలు మీకోసం.
Weekend Special Dec 29, 2019, 4:04 PM IST
ఏపీ పోలీస్ శాఖ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఏపీ డీజీపీ గౌతం సవంగ్ ఈ నివేదికలో అంశాలను వెల్లడించారు 2018 తో 2019 ను పోల్చితే కొన్ని కేసులు బాగా పెరిగాయన్నారు.
Andhra Pradesh Dec 29, 2019, 2:11 PM IST
బాధ్యత గల వైసిసి ఎమ్మెల్యేలు బరితెగించి మహిళా నాయకురాళ్లపై పరుష పదజాలంతో దూషిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు.
Guntur Dec 28, 2019, 9:55 PM IST
సిద్ధిపేటలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఓ దేవాలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ అనే వ్యక్తి... స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికతో ఏడాదిగా ప్రేమాయణం నడుపుతున్నాడు
Districts Dec 27, 2019, 3:38 PM IST
నారాయణపేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య తీవ్రగాయాల పాలయ్యాడు. జెక్లెర్ వద్ద బైక్పై వెళ్తున్న వారిని ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ప్రస్తుతం ఆయన పరిస్ధితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
Telangana Dec 26, 2019, 9:50 PM IST
దిశ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఈ నెల 27వ తేదీన షాద్నగర్ కోర్టులో చార్జీషీట్ను దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు.
Telangana Dec 25, 2019, 6:23 PM IST
పోలీసులు టెక్నాలజీతో నేరస్తులను పట్టుకుంటుంటే.. దొంగలు సరికొత్త ఎత్తుగడలతో తమ పని తాము చేసుకునిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి డ్రైవర్గా నమ్మించి కొత్త వోల్వో బస్సును కొట్టేశాడు
Hyderabad Dec 25, 2019, 2:47 PM IST
దిశ కేసులో నిందితులకు మరో 9 కేసులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానంతో ఉన్నారు. ఈ మేరకు ఈ కేసులకు సంబంధించిన ఆధారాలను కూడ సేకరించారు.
Telangana Dec 25, 2019, 12:57 PM IST
దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టును ఎయిమ్స్ వైద్యులు మంగళవారం నాడు ఉదయం అందించారు. పూర్తి నివేదికను వారం రోజుల్లో అందిస్తామని వైద్యులు హైకోర్టు రిజిష్ట్రార్కు సమాచారం ఇచ్చారు.
Telangana Dec 24, 2019, 11:44 AM IST
శ నిందితుల మృతదేహాలకు సోమవారం రాత్రే అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇప్పటికే 50 శాతం వరకు మృతదేహాలు కుళ్లిపోయాయి. దీంతో ఇవాళ రాత్రికే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు.
Telangana Dec 23, 2019, 6:04 PM IST
గాంధీ ఆసుపత్రిలో దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్మార్టం పూర్తయ్యింది. నాలుగు మృతదేహాలకు ముందుగా ఎక్స్రే తీసిన తర్వాత వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు
Telangana Dec 23, 2019, 2:52 PM IST
దిశ నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ చేయలేదు. శీతాకాలం కావడంతో ఫ్రీజర్లో మైనస్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మృతదేహాలను భద్రపర్చినప్పటికీ 50 శాతం కుళ్లిపోయాయి వేసవి కాలమైతే పూర్తిగా కుళ్లిపోయేవని వైద్యులు చెబుతున్నారు.
Telangana Dec 23, 2019, 1:15 PM IST