ఎన్ కౌంటర్ కు సంబంధించిన వివరాలతో పాటు సిట్ సమర్పించిన నివేదిక గురించి కమిషన్ ప్రశ్నించింది. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులను కూడ కమిషన్ విచారించనుంది
Telangana Aug 27, 2021, 3:23 PM IST
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 2019 చివర్లో హైదరాబాద్ శివార్లలో నలుగురు యువకులు ఓ యువతిని గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Telangana Feb 10, 2021, 3:07 PM IST
అదేరోజు నిందితులకు తహసీల్దార్ 14రోజుల రిమాండ్ విధించారు. అయితే, నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు డిసెంబర్ 2న కోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. కోర్టు నిందితులను డిసెంబర్ 3న పది రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.
Telangana Feb 5, 2020, 10:12 AM IST
దిశ గ్యాంగ్ రేప్ కు ముందు తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకొన్న ఘటనలపై పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలను సేకరించారు.ఈ ఆధారాలను ఫోరెన్సిక్ నివేదిక కూడ ధృవీకరించినట్టుగా తెలుస్తోంది.
Telangana Jan 28, 2020, 7:49 AM IST
తాజాగా సుప్రీమ్ కోర్ట్ దిశా నిందితుల ఎన్కౌంటర్ నిజనిర్ధారణ కమిషన్ విధి విధానాలను స్పష్టం చేసింది. విచారణలో ఎయె అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే దానిపై కమిషన్ కు స్పష్టత ఇచ్చింది
Telangana Jan 18, 2020, 11:11 AM IST
సైబరాబాద్ లో ఎంతమంది జీహాదీలు ఉన్నారు అంటూ సజ్జనార్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. సైబరాబాద్ లో ఎంతమంది జీహాలు ఉన్నారో సమాచారం మీ వద్ద ఉందా..? వాళ్లు ఏ కంపెనీలో జీహాదీలుగా పనిచేస్తున్నారు..? సమాచారం మీరిస్తారా? ఎంపీగా నేను స్పందించాలా అంటూ ఓవైసీ అంటూ ట్వీట్ చేశారు.
Telangana Jan 8, 2020, 11:42 AM IST
దిశ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఈ నెల 27వ తేదీన షాద్నగర్ కోర్టులో చార్జీషీట్ను దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు.
Telangana Dec 25, 2019, 6:23 PM IST
దిశ కేసులో నిందితులకు మరో 9 కేసులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానంతో ఉన్నారు. ఈ మేరకు ఈ కేసులకు సంబంధించిన ఆధారాలను కూడ సేకరించారు.
Telangana Dec 25, 2019, 12:57 PM IST
దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టును ఎయిమ్స్ వైద్యులు మంగళవారం నాడు ఉదయం అందించారు. పూర్తి నివేదికను వారం రోజుల్లో అందిస్తామని వైద్యులు హైకోర్టు రిజిష్ట్రార్కు సమాచారం ఇచ్చారు.
Telangana Dec 24, 2019, 11:44 AM IST
దిశ నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ చేయలేదు. శీతాకాలం కావడంతో ఫ్రీజర్లో మైనస్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మృతదేహాలను భద్రపర్చినప్పటికీ 50 శాతం కుళ్లిపోయాయి వేసవి కాలమైతే పూర్తిగా కుళ్లిపోయేవని వైద్యులు చెబుతున్నారు.
Telangana Dec 23, 2019, 1:15 PM IST
హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలకు సోమవారం నాడు ఉదయం ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టంను ప్రారంభించారు.. ముగ్గురు ఫోరెన్సిక్ టీమ్ బృందం నేతృత్వంలో రీ పోస్టుమార్టం సాగుతోంది.
దిశ నిందితుల మృతదేహాలకు న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించనుంది. న్యూఢీల్లికి చెందిన ముగ్గురు ఎయిమ్స్ కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన మెడికల్ బోర్డుకు ఈ బాధ్యతలను అప్పగించింది తెలంగాణ హైకోర్టు.
దిశ నిందితుల మృతదేహాల భద్రత, మృతదేహాల అప్పగింతపై సామాజిక కార్యకర్త సజయ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు శనివారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని సూచించింది.
ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా రీ పోస్టుమార్టం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శనివారం నాడు హైకోర్టుకు వివరించారు. దీంతో రీ పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టులను భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణకు చెందిన నిపుణులైన వైద్య బృందం నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన విషయాన్ని కూడ అడ్వకేట్ జనరల్ దృష్టికి తెచ్చినా కూడ హైకోర్టు అంగీకరించలేదు. రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది.
రీపోస్టుమార్టం ప్రక్రియను మొత్తం షూట్ చేసి సీడీలను హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్కు అప్పగించాలని సూచించింది. ఎయిమ్స్ డాక్టర్లకు విమాన టిక్కెట్లు, వసతి, ఇతర ఖర్చులను కూడ తెలంగాణ ప్రభుత్వం భరించాలని హైకోర్టు ఆదేశించింది.ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ టీమ్ నాలుగు మృతదేహాలను క్షుణ్ణంగా రీ పోస్టుమార్టం చేసిన తర్వాత నివేదికను హైకోర్టు రిజిష్ట్రార్ కు అందించాలని కోరింది.
Telangana Dec 23, 2019, 9:06 AM IST
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను పోలీసులు, కోర్టులు కూడ కాపాడలేకపోతున్నాయని మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్ అభిప్రాయపడ్డారు.
Telangana Dec 22, 2019, 1:40 PM IST
దిశ నిందితుల మృతదేహాల కోసం ఆయా కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Telangana Dec 20, 2019, 3:41 PM IST
దిశ నిందితుల మృతదేహాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించే అంశంపై హైకోర్టుకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
Telangana Dec 18, 2019, 12:57 PM IST
దిశపై గ్యాంగ్రేప్ హత్య కేసు విచారణను పోలీసులు పూర్తి చేశారు. ఈ నెల 27వ తేదీన పోలీసులు షాద్నగర్ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు.
Telangana Dec 17, 2019, 2:47 PM IST