MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Jobs
  • ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి గూడ్ న్యూస్.. మొబైల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు..

ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి గూడ్ న్యూస్.. మొబైల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు..

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ (samsung)2022లో భారతదేశంలో శ్రామిక శక్తిని పెంచుకోవాలని యోచిస్తోంది. దీని కింద కంపెనీ భారతదేశంలోని టాప్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌(engineering institutes)ల నుండి దాదాపు 1000 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేయనుంది. ఈ విషయంపై కంపెనీ బుధవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

1 Min read
Author : Ashok Kumar
Published : Nov 25 2021, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

భారతదేశంలో శాంసంగ్ రిక్రూట్ చేసుకోబోయే ఇన్‌స్టిట్యూట్‌లలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), బిట్స్ పిలానీ(BITS),  ఎన్‌ఐ‌టి (NIT)తో సహా ఇతర టాప్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఉన్నాయి. కంపెనీ ప్రకటన ప్రకారం, 2022లో గ్రాడ్యుయేట్ అయిన యువ ఇంజనీర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ డేటా అనాలిసిస్ వంటి విభాగాల్లో నియమించుకొనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

నివేదిక ప్రకారం, శాంసంగ్ ఢిల్లీ, కాన్పూర్, ముంబై, మద్రాస్, గౌహతి, ఖరగ్‌పూర్, బి‌హెచ్‌యూ, రూర్కీ, ఇతర కొత్త  ఐ‌ఐ‌టి (IIT) క్యాంపస్‌ల నుండి దాదాపు 260 మంది యువ ఇంజనీర్లను మూడు R&D కేంద్రాలకు (బెంగళూరు, నోయిడా, ఢిల్లీ) నియమించుకోనుంది. భారతదేశంలోని శాంసంగ్ R&D కేంద్రాలలో రిక్రూట్‌లలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ ప్రణాళిక రూపొందించబడింది.

33

శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (హెచ్‌ఆర్) సమీర్ వాధావన్ మాట్లాడుతూ, భారతదేశంలో పరిశోధన అండ్ అభివృద్ధి (ఆర్ అండ్ డి) విభాగం సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఏడాది 1000 మందికిపైగా ఇంజనీర్లను నియమించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.  

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎవరు ఎక్కువ ఫుడ్ తింటారు.. పొడవుగా ఉన్నోళ్లా లేక పొట్టోళ్ళా?
Recommended image2
Pilot Training : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇకపై ఈజీగా మీ పైలట్ కలను నిజం చేసుకోవచ్చు
Recommended image3
Bank Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ సాధించాలని కలగంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved