MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Pan Card ఉంటే చాలు రూ. 50 లక్షలు మీ సొంతం..మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకోండి..

Pan Card ఉంటే చాలు రూ. 50 లక్షలు మీ సొంతం..మోదీ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకోండి..

రైతుల ఆదాయాన్ని రెండింతలు పెంచడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రైతులకు అనేక పథకాలు, సబ్సిడీలు అందిస్తోంది. అయితే ఆదాయం పెంచుకునేందుకు రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ కూడా ఒక మంచి పరిష్కారంగా చెప్పవచ్చు. తద్వారా రైతులు ఒకేసారి అనేక పనులు చేయడం ద్వారా గరిష్ట లాభాలను పొందవచ్చు. దీన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను కూడా అమలు చేస్తోంది. అందులో నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు పశుపోషణపై 50 శాతం సబ్సిడీని అందజేస్తోంది.  

2 Min read
Author : Krishna Adhitya
Published : Aug 13 2023, 11:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గ్రామీణ ప్రాంతాల్లో కోళ్ల పెంపకం ద్వారా రైతులు, యువత స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాల ద్వారా  కోళ్ల పెంపకం పెద్ద కష్టమైన పని కాదు. చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు పెరటిలోనే కోళ్ల పెంపకం కూడా చేస్తున్నారు. దీని వల్ల గుడ్డు, మాంసం మంచి ఉత్పత్తి లభిస్తుండడంతో పాటు సీజన్‌లో కూడా రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మీరు కోళ్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలనుకుంటే, జాతీయ లైవ్‌స్టాక్ మిషన్ కింద ప్రభుత్వం 50 శాతం వరకు సబ్సిడీ కూడా ఇస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Money Horoscope

Money Horoscope

ఉదాహరణకు మీరు కోళ్ల  పరిశ్రమ యూనిట్ ఏర్పాటు చేస్తే దాని కాస్ట్‌లో 50 శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. ఈ పథకం కింద గ్రాంట్ గరిష్ట మొత్తం రూ. 10 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు ఉంటుంది. ఈ పథకం కింద, మీరు పశుపోషణకు సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేయాలనుకుంటే, మీకు  ప్రభుత్వం గరిష్టంగా రూ. 50 లక్షల వరకు ప్రభుత్వం సహాయం అందజేస్తుంది.
 

35

10 లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్సిడీ 
జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందనే విషయం గుర్తుంచుకోవాలి.  ఇందులో ఇచ్చే గ్రాంట్‌ను రెండు సమాన విడతలుగా అందజేస్తారు. ఈ పథకంలో సబ్సిడీ గరిష్ట పరిమితి రూ. 10 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు ఉంటుంది. కోళ్ల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, పందుల పెంపకం, పశుగ్రాసానికి సంబంధించిన పరిశ్రమల స్థాపనకు ఈ సబ్సిడీ ఇస్తున్నారు. ఉదాహరణకు మీరు 50 లక్షల రుణం పొందితే అందులో రూ. 25 లక్షల సబ్సిడీ పొందవచ్చు. 
 

45

పథకం ప్రయోజనాలను పొందేందుకు ఇలా దరఖాస్తు చేసుకోండి
నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందడానికి, మీరు అధికారిక వెబ్‌సైట్ https://dahd.nic.in/ ని సందర్శించడం ద్వారా పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఈ వెబ్‌సైట్ ద్వారా, మీరు ఈ పథకం గురించి మరింత సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పథకానికి ప్యాన్ కార్డు తప్పనిసరి. 
 

55

>> నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ స్కీమ్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, మీరు ముందుగా పథకం అధికారిక వెబ్‌సైట్ https://dahd.nic.in/ కి వెళ్లాలి.
>> ఈ పథకం హోమ్ పేజీని తెరిచిన తర్వాత, మీరు ఇప్పుడు Apply Now ఎంపికపై క్లిక్ చేయాలి.
>> దీని తర్వాత మీ స్క్రీన్‌పై రెండు ఎంపికలు కనిపిస్తాయి, (లాగిన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఆపై ప్రభుత్వం/ఇతర ఏజెన్సీలుగా లాగిన్ అవ్వండి.)
>> మీరు మీ ఆప్షన్ ఎంపికను ఎంచుకోవాలి.
>> ఇప్పుడు మీరు రిజిస్టర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
>> దీని తర్వాత, దరఖాస్తు ఫారమ్ తెరుచుకుంటుంది. మీరు ఈ ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా పూరించాలి.
>> దీని తర్వాత మరోసారి రిజిస్టర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
>> తర్వాత లాగిన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
 

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
India Debt: భారత్ పై 200 లక్షల కోట్ల అప్పు.. ఎవరి దగ్గర తీసుకుంది? వడ్డీ భారం ఎంతో తెలుసా?
Recommended image2
Post Office: రోజుకు రూ. 400 ప‌క్క‌న‌పెడితే చాలు.. వ‌డ్డీ రూపంలోనే రూ. 6 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Recommended image3
Gold Price Crash: రాఖీ పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్...భారీగా కుప్పకూలిపోయిన పసిడి, వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved