ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్‌లో భారత జట్టు, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. రోహిత్ శర్మ సారధ్యంలోని టీమ్ ఇండియా గ్రూప్ స్టేజ్‌లో అన్ని మ్యాచులను గెలిచి సెమీస్‌కు అడుగుపెట్టింది. అయితే, ఆసీస్ ప్రధానంగా బలమైన Travis Head, Marnus Labuschagne, Glenn Maxwell లాంటి బ్యాటర్లు ఆధారంగా నిలబడింది. మిచెల్ స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ లేకపోవడంతో ఆసీస్ బౌలింగ్ బలహీనంగా మారింది. భారత స్పిన్ త్రయం - వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జడేజా కీలకం కానున్నారు. దుబాయ్ పిచ్ తక్కువ స్కోర్లకు అనుకూలంగా ఉండటంతో, ఇండియా బౌలర్లు మెరుగైన ప్రదర్శన ఇస్తే ఆసీస్‌ను ఓడించడం పెద్ద పని కాదు! 

Champions trophy 2025లో Ind vs Aus టీం చాలా కీలకంగా మారింది. ఆస్ట్రేలియా క్రికెట్ టీం.. ప్రతిఐసీసీటోర్నీలోనూటీమ్‌ఇండియానువెన్నంటేతిరుగుతూ, ప్రతిసారిసవాల్విసిరేజట్టుఇదే. గతవన్డేప్రపంచకప్ఫైనల్, ప్రపంచటెస్టుఛాంపియన్‌షిప్‌ఫైనల్, పొట్టివరల్డ్‌కప్‌సూపర్ 8 పోరులోభారత్‌, ఆసీస్‌తలపడగా, ఇప్పుడుఐసీసీఛాంపియన్స్ట్రోఫీ 2025 (ICC Champions Trophy 2025) సెమీఫైనల్‌లోమరోసారిపోటీ పడబోతున్నారు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు Champions trophy 2025 Finalకు కు వెళ్తారు. మరిఇరుజట్లబలాబలాలు, కీలకఆటగాళ్లఫామ్‌పైవిశ్లేషణచూద్దాం.

గ్రూప్‌స్టేజ్‌లోవరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత సేన అద్భుతమైనఫామ్‌లోఉంది. ముఖ్యంగా, న్యూజీలాండ్మ్యాచ్‌లోమోస్తరులక్ష్యాన్నినిర్దేశించి, ప్రత్యర్థినిచిత్తుచేసినటీమిండియా కీలకమైనసెమీస్‌కుసిద్ధమవుతోంది. India vs Australia semi final దుబాయ్ లోనే జరగనుండటంతో, టీమ్‌ఇండియా కాస్త ఫేవరెట్ గా కనిపిస్తోంది. అయితే, మెగాటోర్నీల్లోఆస్ట్రేలియానుతక్కువగాఅంచనావేయలేము. గతవన్డేప్రపంచకప్‌నుగుర్తుచేసుకుంటేచాలు. టోర్నీఆరంభంలోతడబడినప్పటికీ, అదరగొట్టిఫైనల్‌లోభారత్‌నుఓడించికప్‌నుఎగరేసుకుపోయింది. ఇప్పుడుకూడాఅద్భుతప్రదర్శనచేస్తూసెమీస్‌చేరింది.

Indis vs Australia బలాలు బలహీనతలు

ఈసారిఆసీస్బౌలింగ్విభాగంబలహీనంగామారింది. వన్డేప్రపంచకప్‌నుగెలిపించినమిచెల్స్టార్క్, పాట్కమిన్స్, జోష్హేజిల్‌వుడ్‌లాంటిస్టార్‌పేసర్లుగాయాలకారణంగాతప్పుకోవడంతో, వారిస్థానంలోకొత్తవాళ్లేబరిలోకిదిగుతున్నారు. స్పెన్సర్జాన్స్, నాథన్ఎల్లిస్, డ్వారిషూస్‌వంటిబౌలర్లుఉన్నా, అంతర్జాతీయస్థాయిలోఅనుభవంతక్కువ.

అంతేకాదు, గ్రూప్స్టేజ్‌లోఇంగ్లండ్బ్యాటర్లు 350+ పరుగులుచేసినప్పుడుఆసీస్బౌలింగ్దారుణంగాతడబడింది. అఫ్గానిస్థాన్కూడావర్షంఅంతరాయమైనమ్యాచ్‌లో 270+ పరుగులుచేయగలిగింది. వీటన్నింటినీచూస్తే, ఆసీస్బౌలింగ్విభాగంభారత్‌తోపోల్చితేచాలావెనుకబడిఉందనిస్పష్టమవుతుంది.

Champions trophy 2025లో ఆస్ట్రేలియాకు ,బ్యాటింగ్‌, ,ప్రధాన, ,బలం

బౌలింగ్అంతగాప్రభావంచూపనప్పటికీ, ఆసీస్‌బ్యాటింగ్‌మాత్రంమరింతదూకుడుగాఉంది. ప్రధానంగా, భారత్‌పైరెచ్చిపోయేఆటతీరుకలిగినట్రావిస్హెడ్తనఫామ్‌నుదొర్లించుకున్నాడు. అఫ్గాన్‌పైహాఫ్సెంచరీసాధించితనసత్తాచాటాడు. మరోవైపు, మాథ్యూషార్ట్గాయంతోటోర్నీకిదూరమైనా, అతనిస్థానంలోతీసుకున్నఆల్‌రౌండర్కూపర్కొన్నోల్లీఆసీస్‌మేనేజ్‌మెంట్‌నమ్మకాన్నినిలబెట్టుకుంటున్నాడు.

ఇక, ఓపెనర్‌గాజేక్ఫ్రేజర్‌మెక్‌గుర్క్‌రావడంతో, అతడుట్రావిస్‌హెడ్మాదిరిగానేదూకుడుగాఆడతాడనివిశ్లేషకులఅంచనా. మిడిలార్డర్‌లోలబుషేన్, జోష్ఇంగ్లిస్, అలెక్స్కేరీకీలకపాత్రపోషించనున్నారు. ముఖ్యంగా, గతకొన్నిమ్యాచ్‌లలోఫామ్కోల్పోయినగ్లెన్మ్యాక్స్‌వెల్‌తిరిగితనమునుపటిదూకుడునుచూపిస్తున్నాడు.

తద్వారా, ఆసీస్‌కుప్రధానబలంబ్యాటింగ్‌అనేచెప్పాలి. కెప్టెన్స్టీవ్స్మిత్‌స్థిరమైనఆటతీరుతోఎప్పుడూనమ్మకంగానిలబడతాడు.అతడికిఫామ్‌తోసంబంధంలేదు. పరిస్థితుల్లోనైనాపరుగులుచేయగలఆటగాడు.

Rohit Sharma ,సేన దూకుడు

టీమ్‌ఇండియాఅన్నిమ్యాచులనుదుబాయ్‌లోనేఆడుతూగెలుస్తూవస్తోంది. ప్రధానంగా, గ్రూప్‌స్టేజ్‌లోకివీస్‌పైవిజయంకీలకం. మ్యాచ్‌లోటాప్‌ 3 బ్యాటర్లుత్వరగాపెవిలియన్‌కుచేరినా, మిడిలార్డర్నిలబడిమ్యాచ్‌నుగెలిపించింది. దుబాయ్‌పిచ్‌లో 250 పరుగులలక్ష్యాన్నినిర్ధేశించడంఅనేదిచిన్నవిషయంకాదు.

ఇక, భారతబౌలింగ్విభాగంటోర్నీలోఅద్భుతంగారాణిస్తోంది.నలుగురుస్పిన్నర్లప్రయోగంవిజయవంతంఅవ్వడంతో, సెమీస్‌లోనూఅదేవిధానంకొనసాగుతుందా? అనేదిఆసక్తికరంగామారింది. ఫీల్డింగ్‌లోనూటీమ్‌ఇండియామెరుగుదలచూపింది. క్యాచ్‌లనుఒడిసిపట్టడమేకాక, పరుగులనుసమర్థంగానియంత్రిస్తోంది.

Ind vs Aus ,సెమీస్‌లో, ,ఎవరు, ,మెరుగ్గా, ,ఆడితే, ,వారిదే, ,విజయం,!

ఇప్పటివరకుఇరుజట్లఫామ్‌, బలాబలాలగురించిచర్చించాం. కానీ, మ్యాచ్‌లోవిజయంకోసంరోజునమెరుగ్గాప్రదర్శనచూపించేజట్టుకేగెలుపులభిస్తుంది.

గతవన్డేప్రపంచకప్ఫైనల్‌నుగుర్తుచేసుకుంటే, అప్పటివరకువరుసగా 10 మ్యాచ్‌లుగెలిచిఫైనల్‌కువచ్చినటీమ్‌ఇండియానుఆసీస్‌ఓడించింది. ఈసారికూడాఅలాంటిషాక్‌ఇచ్చేప్రయత్నంచేస్తుంది ఆస్ట్రేలియా.

దాదాపుఎనిమిదేళ్లతర్వాతజరుగుతున్నఐసీసీఛాంపియన్స్ట్రోఫీ 2025కైవసంచేసుకోవాలంటే, టీమ్‌ఇండియాముందుఆసీస్అడ్డంకినిఅధిగమించాలి. ఒకవేళభారతఆటగాళ్లుమెరుగైనప్రదర్శనకనబరిస్తే, ఆసీస్‌పైవిజయంసాధించేందుకుబలమైనఅవకాశంఉంటుంది.

రోహిత్ శర్మ ప్లాన్ ఇదే

గ్రూపు స్టేజిలో వరుసగా మూడు విజయాలు సాధించిన టీమిండియా సెమీ ఫైనల్ కి కాస్త డిఫ్రెండ్ గా సిద్ధం కావొచ్చు. ఎటూ దూబాయ్ పిచ్ లోనే ఆడుతుండటంతో భారీ స్కోర్లు వచ్చే అవకాశం లేదు. దీంతో రోహిత్ సేన న్యూజీలాండ్ జట్టుతో చేసిన నలుగురు స్పిన్నర్ల ప్రయోగాన్నికొనసాగిస్తుందా.. లేక ఇద్దరు సీమర్లు ముగ్గురు స్పిన్లర్లతో ముందుకు వెళ్తుందా చూడాలి. అయితే న్యూజీలాండ్ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించడంతో పాటు అయిదు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. దీంతో వరుణ్ చక్రవర్తిని సెమీ ఫైనల్లో కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టీమిండియా రాణా, షమీ, హార్దిక్, లతో పాటు అక్సర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జడేజాలతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే.. ఆస్ట్రేలియాను నిలువరించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ట్రావిస్ హెడ్, లబుషేన్ లాంటి ఆటగాళ్లు భారత్ వైపు కాస్త ఒత్తడికి క్రియేట్ చేసేట్టు కనిపిస్తున్నా.. స్పిన్ ధాటికి వాళ్లు పెద్దగా నిలకవపోవచ్చనే రీసెంట్ ఫాం, భారత స్పిన్ గణాంకాలను చూస్తే అర్థం అవుతోంది.