Asianet News TeluguAsianet News Telugu

మద్యం ధరల పెంపుపై జగన్ ప్రభుత్వ వాదన ఇదీ: పెంపు ఇలా...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రబుత్వం మద్యం ధరలను 25 శాతం పెంచింది. కొనుగోళ్లను నిరుత్సాహపరచడానికే మద్యం ధరలను పెంచినట్లు ప్రభుత్వం వాదిస్తోంది.

Liquor pricces in Andhra Pradesh increased by 25 percent
Author
Amaravathi, First Published May 4, 2020, 9:36 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి మద్యం దుకాణాలను తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్ లు మినహా మిగతా చోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. 

అయితే, ఈ రోజు నుంచి మద్యం ధరలు 25 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు రేట్లు పెంచినట్లు ప్రభుత్వం సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోంది.

పెరిగిన మద్యం ధరలు ఇలా ఉన్నాయి....

బీరు 330ml - పెరిగిన ధర 20రూ.

500/650ml -30 రూ.
30000ml -  2000రూ.
50000ml- 3000రూ.

రెడీ టూ డ్రింక్ 250/275ml. - 30రూ.పెరుగుదల

180ml ధర 120రూ.కంటే తక్కువ ఉన్న వాటిపై పెంపు

60/90ml.- 10రూ.పెరుగుదల
180 ml - 20రూ.పెరుగుదల
375ml - 40రూ.పెరుగుదల
750ml - 80రూ.పెరుగుదల
1000ml -120రూ.పెరుగుదల
2000ml - 240రూ.పెరుగుదల

180ml ధర 120 నుంచి 180 రూ.మధ్యలో ఉన్న వాటిపై పెంపు

60/90ml.- 20రూ.పెరుగుదల
180 ml - 40రూ.పెరుగుదల
375ml - 80రూ.పెరుగుదల
750ml - 160రూ.పెరుగుదల
1000ml -240రూ.పెరుగుదల
2000ml - 480రూ.పెరుగుదల

150రూ.కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై పెంపు

60/90ml.- 30రూ.పెరుగుదల
180 ml - 60రూ.పెరుగుదల
375ml - 120రూ.పెరుగుదల
750ml - 240రూ.పెరుగుదల
1000ml -360రూ.పెరుగుదల
2000ml - 720రూ.పెరుగుదల

Follow Us:
Download App:
  • android
  • ios