టిడిపి పగ్గాలు చేపట్టడానికి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. నారా లోకేష్ అరెస్టయితే నారా బ్రాహ్మణి పార్టీకి నాయకత్వం వహిస్తారని టిడిపి నేత అయ్యన్నపాత్రుడు చెప్పారు.
ఆసియా కప్ లో ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. పిసిబి షాదాబ్ మీద ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లు నేడు హైకోర్టులో విచారణకు రానున్నాయి. మొద్దు శీను హత్యోదంతాన్ని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెరపైకి తెచ్చారు.
బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకుంది.
ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక బ్యాటింగ్ ను తుత్తునియలు చేసి వారికి చుక్కలు చూపించిన హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ చాలా మామూలు కుటుంబం నుంచి వచ్చాడు.
ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంకను మట్టికరిపించి రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. ట్రోఫీని లిఫ్ట్ చేయడంలో తిలక్ వర్మకు అరుదైన అవకాశం దక్కింది.
ఫైబర్ గ్రిడ్ కేసులో ఎపి సిఐడి టిడిపి ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో టీడిపి బాధ్యతను నారా బ్రాహ్మణి చేపట్టవచ్చునని సమాచారం.
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మద్దతు ప్రకటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మీద ప్రజాశాంతి అధ్యక్షుడు కెఎ పాల్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి పవన్ కల్యాణ్ కు ముడుపులు ముట్టాయని ఆరోపించారు.
బంగ్లాదేశ్ మీద ఓటమిపై శుభ్ మన్ గిల్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. గిల్ కు యువరాజ్ సింగ్ కీలకమైన సూచన చేశాడు.
చంద్రబాబు నాయకత్వంలోని టిడిపితో పొత్తు పెట్టుకుంటానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై బిజెపి ఎపి చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. పొత్తులపై తమ పార్టీ అధిష్టానిదే తుది నిర్ణయమని ఆమె అన్నారు.