ఇవాళ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు... అయితే గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి బృందం బాయ్ కాట్ చేసింది. అలాగే SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలు, ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ విజయం, హరిహర వీరమల్లు నుండి సాంగ్ విడుదల, రేపటి నుండి తెలంగాణలో వైన్స్ బంద్, హిట్ 3 రివ్యూ తదితర ప్రధాన వార్తలును ఇక్కడ చదవండి.
11:53 PM (IST) Feb 24
మహా కుంభమేళాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు.
Read Full Story11:45 PM (IST) Feb 24
బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, రవీనా టండన్ మహాకుంభమేళాలో పాల్గొని సంగమస్నానం చేసారు. గంగా హారతిలో పాల్గొన్నారు.
Read Full Story11:34 PM (IST) Feb 24
నార్వే మాజీ మంత్రి ఎరిక్ సోల్హైమ్ ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను అనుభవించారు
Read Full Story11:01 PM (IST) Feb 24
Champions Trophy NZ vs BAN: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తో పాటు న్యూజిలాండ్ కూడా సెమీస్ చేరుకుంది. రచిన్ రవీంద్ర సెంచరీతో బంగ్లాదేశ్ పై పై విజయంతో కీవీస్ జట్టు ఛాంపియన్స్ ట్రోపీ సెమీస్ లోకి అడుగుపెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
10:23 PM (IST) Feb 24
Champions Trophy: భారత్, పాకిస్తాన్ మ్యాచ్లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా సందడి చేసింది. స్టేడియంలో డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ ఈ వీడియోలో చూడండి.
09:54 PM (IST) Feb 24
పవన్ కళ్యాణ్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ఇందులో పవన్ ని చూస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే? ఆ స్టోరీ ఇందులో చూడండిః HariHara Veeramallu Song: పవన్ ని ఇలా చూసి ఎన్నాళ్లవుతుందో.. `కొల్లగొట్టినాదిరో` పాటలో హైలైట్స్ ఇవే
09:47 PM (IST) Feb 24
Hardik Pandya: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రూ. 7 కోట్ల విలువైన వాచ్ (చేతి గడియారం) అందరి దృష్టిని ఆకర్షించింది. ఏంటి ఆ వాచ్ ప్రత్యేకత? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
09:11 PM (IST) Feb 24
అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్తో చనిపోయిన విషయం తెలిసిందే. `మనం` షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న సంఘటన గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు నాగార్జున. ఏం జరిగిందో తెలుసా? మూడు గంటలు క్యాన్సర్ ఆపరేషన్, సాయిబాబా గుడిలో నాగార్జున.. ఏఎన్నార్ మాటలకు కన్నీళ్లు
08:13 PM (IST) Feb 24
ఎన్టీఆర్ ఎప్పుడూ సీరియస్గా కనిపిస్తాడు. అదే సమయంలో బాగా అల్లరి కూడా. సినిమా సెట్లో చాలా అల్లరి చేస్తాడని చెబుతుంటారు. కానీ ఆయనలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ బయటపెట్టాడు. అదేంటో ఇందులో చూడండి. రమ్యకృష్ణ, శ్రీదేవిలపై ఎన్టీఆర్ స్టేట్మెంట్, ఛార్మినీ వదల్లేదు.. తారక్ లో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా?
07:32 PM (IST) Feb 24
తెలంగాణలో వరుసగా మూడురోజులపాటు మద్యం దొరకకుండా చర్యలు తీసుకుంది. కేవలం వైన్స్ లే కాదు బార్లు, పబ్ లు ఎక్కడా కూడా మద్యం అమ్మకాలు చేపట్టకూడదని ప్రకటించింది. ఇలా పిబ్రవరి 25 నుండి 27 వరకు మద్యం అమ్మకాలను నిలిపివేయాలని రేవంత్ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. ఎందుకో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేసి పూర్తి స్టోరీ చదవండి
07:17 PM (IST) Feb 24
Champions Trophy 2025: భారత్ పై గెలవడానికి పాకిస్తాన్ చేసిన పనంటూ లేదు. పాక్ ప్లేయర్లను కొండలెక్కించారు.. గుట్టలు తిప్పారు.. గోడలు దూకించారు.. ఏకంగా ఆ దేశ ఆర్మీతో శిక్షణ ఇప్పించారు. అయితే, చివరకు భారత్ ఒక్క దెబ్బతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి పాకిస్తాన్ జట్టు టఫా కట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
06:52 PM (IST) Feb 24
చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు చూసిన చివరి సినిమా ఏంటో తెలుసా? రామ్ చరణ్ నానమ్మ అంజనా దేవిలోని కొంటెతనాన్ని బయటపెట్టాడు. ఆ కథేంటో చూద్దాం.
చిరంజీవి తండ్రి చివరగా చూసిన సినిమా ఎవరిదో తెలుసా? నానమ్మలో ఉన్న కొంటెతనం బయటపెట్టిన రామ్ చరణ్
05:21 PM (IST) Feb 24
నాని హీరోగా నటిస్తున్న `హిట్ 3` మూవీ టీజర్ వచ్చింది. ఇందులో నాని తన రియాలిటీ చూపించారు. ఇన్నాళ్లు జనం మోసపోయారని తెలిపి షాకిచ్చారు. మరి ఆ కథేంటో ఇందులో తెలుసుకుందాంః `హిట్ 3` టీజర్ రివ్యూః నాని అసలు రూపం ఇదేనా? ఆ సినిమాలను ఫాలో అయితే లాభం లేదు, లింక్ ఉండా
05:08 PM (IST) Feb 24
ప్రస్తుతం ఓటీటీల ప్రభావం పెరుగుతోంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల్లోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అందువల్ల చాలా మంది థియేటర్లో చూసినా మళ్లీ ఇంట్లో వీక్షిస్తున్నారు. ఈ ట్రెండ్ను దృష్టిలో పెట్టుకొని టెలికాం కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
04:31 PM (IST) Feb 24
Champions Trophy 2025: పాక్ ప్లేయర్ కావాలనే కోహ్లీ సెంచరీని ఆపడానికి స్లో బౌన్సర్ వేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు షాహీన్ అఫ్రీదీ వైడ్లు వేయడంతో ఫ్యాన్స్ ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి
04:00 PM (IST) Feb 24
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదం యావత్ దేశాన్ని ఆందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. గంటలు రోజులయ్యాయి.. కానీ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ మాత్రం ఇంకా కనిపించలేదు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు రెస్క్యూ చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి? దీని లక్ష్యం ఏంటన్న అంశం తెరపైకి వచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
03:58 PM (IST) Feb 24
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్కి సంబంధించిన క్రేజీ అప్డేట్లు వినిపిస్తున్నాయి. పలు ఆసక్తికర విషయాలు లీక్ అయ్యాయి. బిగ్ బాస్ ప్రియులకు గుడ్ న్యూస్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండిః Bigg Boss Telugu 9: గత సీజన్ దెబ్బకి కీలక మార్పులు, ఈ సారి వారికే ప్రయారిటీ ?
03:54 PM (IST) Feb 24
Per Capita Income : ఏ దేశం, ఏ రాష్ట్రం అభివృద్ది అయినా అక్కడి ప్రజల ఆదాయాన్ని బట్టి నిర్దారించవచ్చు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే అది అభివృద్దికి, ప్రజల మెరుగైన జీవన విధానానికి ప్రతీక... తక్కువగా ఉంటే వెనకబడిన ప్రాంతంగా భావిస్తారు. అందువల్లే భారతదేశంలోని ప్రతి రాష్ట్రం తలసరి ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి... తెలుగు రాష్ట్రాలు కూడా పోటీపడి మరి తలసరి ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. తెలంగాణ, ఏపీ తలసరి ఆదాయం ఎంతో తెలుసా? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
03:06 PM (IST) Feb 24
Bangladesh : మన పొరుగుదేశం బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశంలోని కోక్స్ బజార్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ పై దుండగులు దాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
01:06 PM (IST) Feb 24
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు స్టేడియంలో సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్, ఐటెం బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా స్టేడియంలో సందడి చేశారు. పూర్తి కథనం ఇక్కడ చదవండి
01:04 PM (IST) Feb 24
చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య, నటీనటుల మధ్య ప్రేమ వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఎలాంటి నిజం లేకపోయినా సెలెబ్రిటీల గురించి రూమర్స్ వస్తుంటాయి. ప్రతి నటుడు, నటి తమ కెరీర్ లో ఏదో సందర్భంలో రూమర్స్ ఎదుర్కొంటారు. హీరో కార్తీకి కూడా అలాంటి పరిస్థితి తప్పలేదు.
12:58 PM (IST) Feb 24
India POST GDS Recruitment 2025: భారత తపాలా శాఖలో 21413 పోస్టుల నియామకాలు కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
12:56 PM (IST) Feb 24
Champions Trophy 2025: దుబాయ్లో పాకిస్తాన్ను 6 వికెట్ల తేడాతో భారత్ ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్కు దూసుకెళ్లింది. పాకిస్థాన్ ఓడిపోవడానికి చాలా కారణాలున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చదవండి
12:54 PM (IST) Feb 24
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఐఐటీ బాబా జోస్యం తప్పని తేలింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్లో నడుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
12:48 PM (IST) Feb 24
సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసగించారు. ఇందులో భాగంగా ఆయన చేసిన ఓ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
12:45 PM (IST) Feb 24
కొన్ని తేదీల్లో పుట్టిన వారు అందరితో సౌమ్యంగా ఉంటే, మరి కొందరు క్రూరంగానూ ఉంటారు. మరి, ఎలాంటి తేదీల్లో పుట్టినవారితో డేటింగ్ చేస్తే.. మీ జీవితం నరకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
11:20 AM (IST) Feb 24
యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది మహా కుంభమేళ. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు హిందువులు కుంభమేళలకు తరిలివచ్చారు. పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించారు. అయితే కోట్లాది మంది భక్తుల స్నానాలతో గంగా నది అపరిశుభ్రంగా మారిందంటూ కొందరు నెటిజన్లు పోస్టింగ్స్ చేస్తున్న నేపథ్యంలో ఓ శాస్త్రవేత్త అసలు విషయం ఏంటో సాక్ష్యాలతో సహా తెలియజేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
10:57 AM (IST) Feb 24
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయన్ సమంత కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా? సమంత ఎవరి నటనకు బాగా మెచ్చుకుంటుందో తెలుసా? సమంత దృష్టిలో బెస్ట్ హీరోయిన్లు ఎవరు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి
10:55 AM (IST) Feb 24
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ట్విస్ట్ ల మీద ట్వీస్ట్ లు ఇస్తున్నాడట రాజమౌళి. అసలే పాన్ వరల్డ్ మూవీ కావడంతో.. మహేష్ బాబుకు టార్చర్ స్టార్ట్ అయ్యిందట. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
10:12 AM (IST) Feb 24
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. జగన్ అసెంబ్లీకి వస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. లైవ్ వీడియో కోసం ఇక్కడ చూడండి..
09:58 AM (IST) Feb 24
అజిత్ నటించిన `విడాముయర్చి` సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్ల రికార్డును ప్రదీప్ రంగనాథన్ నటించిన `డ్రాగన్` సినిమా బద్దలు కొట్టింది. ఆ కథేంటో ఇందులో చూద్దాం. Dragona Collections: అజిత్ `విడాముయర్చి` వసూళ్లను బద్దలు కొట్టిన `డ్రాగన్`.. ఎంత వచ్చాయంటే?
09:53 AM (IST) Feb 24
శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
09:47 AM (IST) Feb 24
ధనుష్ డైరెక్షన్లో రూపొందిన `జాబిలమ్మ నీకు అంత కోపమా` సినిమా 3 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. `జాబిలమ్మ నీకు అంత కోపమా` 3 రోజుల కలెక్షన్లు.. ధనుష్ సినిమాకి `డ్రాగన్` దెబ్బ
09:20 AM (IST) Feb 24
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా అర్హులైన రైతుల ఖాతాలో 19వ విడత డబ్బును విడుదల చేయనున్నారు. బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోడీ 19వ విడత పీఎం-కిసాన్ను విడుదల చేస్తారు. 9.8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.22,000 కోట్లును వేయనున్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు పీఎం కిసాన్ యోజన కింద ప్రతి లబ్ధిదారునికి కేంద్ర ప్రభుత్వం ప్రతి 4 నెలలకు రూ.2,000 ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఏడాదికి రూ. 6వేల సాయాన్ని అందిస్తున్నారు.
08:45 AM (IST) Feb 24
ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు మూడు సార్లు పెళ్లిళ్లు కామన్. అయితే అది నటీనటుల మధ్యనే కాదు.. సింగర్స్ కూడా ఫాలో అవుతున్నారు. 66 ఏళ్లు వచ్చిన ఓ స్టార్ సింగర్ 4వసారి పెళ్లికి సిద్దం అయ్యాడు. ఇంతకీ ఎవరతను తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
08:21 AM (IST) Feb 24
శివరాత్రికి.. 'శివ శివ అంటూ' చలి పోతుందనే సామెత ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా చలి తీవ్రత క్రమంగా తగ్గుతుతోంది. కొన్ని చోట్ల ఇప్పటికీ ఉదయం చలిగా ఉంటున్నా మధ్యాహ్నం మాత్రం ఎండ తీవ్రత ఎక్కువుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..