India vs Newzealand: పాకిస్థాన్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. మరో రెండు రోజుల తర్వాత ఆ జట్టు న్యూజిలాండ్ నూ చిత్తు చేసింది. ఇప్పటికే 3 మ్యాచ్ లు గెలిచిన పాక్.. సెమీస్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకున్నట్టే. ఇక.. నేటి సాయంత్రం జరిగే పోరులో ఎవరు గెలిస్తే వాళ్లు సెమీస్ బరిలో ఉంటారు.