గ్రూప్ 2 లో అత్యధిక రన్ రేట్ కలిగిన జట్టుగా నిలిచింది. ఇక ఆదివారం ఆప్గానిస్తాన్ జట్టు న్యూజిలాండ్ ను ఓడించడమే మిగిలింది. అదే జరిగితే భారత్ సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విజయంపై మాట్లాడిన కోహ్లీ ఇలాంటి ప్రదర్శన కోసమే తాము ఎదురుచూస్తున్నామని చెప్పాడు.