Pawan Kalyan Thanks PM: ఆంధప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్కల్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో అతని కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు అక్కడ వైద్య సేవలు పొందిన తర్వాత.. ఆరోగ్యం మెరుగపడటంతో సింగపూర్ నుంచి శనివారం రాత్రి పవన్ తన సతీమణి అన్నాలెజినోవా, కుమారుడు మార్క్శంకర్, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఇక పవన్ కుమారుడికి అందిన వైద్యం, ప్రధాని మోదీ చేసిన సాయం గురించి ఎమెషనల్ ట్వీట్ పవన్ చేశారు. ఆయన ఏమన్నారంటే..