• All
  • 112 NEWS
  • 48 PHOTOS
  • 24 VIDEOS
184 Stories
Asianet Image

Pawan Kalyan Thanks PM: హైదరాబాద్‌కు శంకర్‌.. మోదీ హెల్ప్‌ మర్చిపోలేనని పవన్‌ ఎమోషనల్‌!

Apr 13 2025, 01:01 PM IST

Pawan Kalyan Thanks PM: ఆంధప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ చేరుకున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో అతని కుమారుడు మార్క్‌ శంకర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు అక్కడ వైద్య సేవలు పొందిన తర్వాత.. ఆరోగ్యం మెరుగపడటంతో సింగపూర్‌ నుంచి శనివారం రాత్రి పవన్‌ తన సతీమణి అన్నాలెజినోవా, కుమారుడు మార్క్‌శంకర్‌, కుమార్తె పొలెనా అంజనా పవనోవాతో కలిసి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఇక పవన్‌ కుమారుడికి అందిన వైద్యం, ప్రధాని మోదీ చేసిన సాయం గురించి ఎమెషనల్‌ ట్వీట్‌ పవన్‌ చేశారు. ఆయన ఏమన్నారంటే.. 

Asianet Image

pawan kalyan: పవన్ కొడుకు కోలుకోవాలని జగన్‌, రోజా ట్వీట్లు.. షాక్‌లో క్యాడర్‌.. అంటే మీరు మీరు!

Apr 08 2025, 06:02 PM IST

pawan kalyan vs ys jagan: సింగపూర్‌లోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడ చదువుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్‌ ప్రత్యేక విమానంలో వైజాగ్‌ నుంచి సింగపూర్‌ బయలుదేరారు. ఈ నేపథ్యంలో పవన్‌ కుమారుడు కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో ప్రముఖులు, రాజకీయ నేతలు కోరుకుంటున్నారు. అయితే పవన్‌ పేరు ఎత్తగానే ఉవ్వెత్తున ఎగసిపడే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌, మాజీ మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతలు పవన్‌ కుమారుడు కోలుకోవాలని సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. అవి చూసిన క్యాడర్‌ ఏమనుకుంటుందంటే... 

Asianet Image

pawan kalyan: తన బిడ్డను వదిలేసి.. అడవి బిడ్డల కోసం పవన్‌ త్యాగం.. షాక్‌కి గురైన లోకేష్‌?

Apr 08 2025, 12:25 PM IST

Pawan kalyan: సినిమాలు చేయడంలో డైలాగులు చెప్పడంలోనే కాదు.. రాజకీయాల్లో కూడా తనకంటూ ఓ లెక్కుందని డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రూవ్‌ చేస్తున్నారు. సింగపూర్‌లో చదువుకుంటున్న అతని చిన్న కుమారుడు అగ్నిప్రమాదం బారిన పడి తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సాధారణంగా ఈ విషయం తెలుసుకున్న వెంటనే పవన్‌ హుటాహుటిన ప్రత్యేక విమానంలో సింగపూర్‌ వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్‌ ఇచ్చిన మాట కోసం నిలబడిపోయారు. దీనిపై మంత్రి నారా లోకేష్‌, గిరిజనులు, జనసేన నాయకులు ఏమంటున్నారో తెలుసా?  

Top Stories