జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నేడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరగనుంది. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలను చర్చించనున్నాారు.
పవన్ కళ్యాణ్ కొత్తగూడెంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. సనాతన ధర్మం, సోషలిజం రెండింటినీ జనసేన పార్టీ వెంట తీసుకెళ్లుతుందని అన్నారు. పరస్పరం విరుద్ధ భావజాలాలను రెండింటినీ ఏకకాలంలో మోసుకెళ్లుతామని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
తెలంగాణలో రెండు రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ, జనసేన అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బీసీ సీఎం కావాలంటే బీజేపీ,జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనానని ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో తాను చేసే పోరాటాలకు తెలంగాణతో ఉన్న సంబంధాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ లో పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ క్రమంలో కూకట్ పల్లి టికెట్ జనసేనకు దక్కగా గెలుసుకోసం జైనసైనికులు కృషిచేస్తున్నారు.
విశాఖపట్టణం షిప్పింగ్ హర్బర్ లో బోట్ల దగ్దంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధితులను ఆదుకొంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. అవును మహేష్ సినిమా కోసం పవన్ ఓ చేయి వేయబోతున్నాడటన మరి ఈ వార్తల్లో నిజం ఎంత..?
పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారింది. పైకి మాట్లాడకున్నా లోలోపల మదనపడుతున్నారు. ఒకటికి మూడు సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయ్యారు. వీటిలో ఒక్కటి కూడా సమీపకాలంలో పూర్తయ్యే పరిస్థితి లేదు.