G20 Summit Delhi: భారతదేశ జీ20 అధ్యక్ష పదవి సమ్మిళిత, నిర్ణయాత్మక, ప్రతిష్టాత్మక, కార్యాచరణ ఆధారితంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ అధ్యక్ష పదవీకాలంలో సమ్మిళిత, ప్రతిష్టాత్మక, కార్యాచరణ ఆధారిత, చాలా నిర్ణయాత్మకంగా ఉండాలనే ఆయన దార్శనికతకు అనుగుణంగా మేము ముందుకు సాగుతున్నామని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ అన్నారు.