ఈ నెల 9వ, 10వ తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే జీ 20 సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు వస్తున్నారు. రష్యా, చైనా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, జీ జిన్పింగ్లు మాత్రం గైర్హాజరవుతున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. జీ 20 సభ్య దేశాల జబితా ఇలా ఉన్నది.