Prime Minister Modi: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి ముఖ్యమైన సమకాలీన అంశాలపై బాలి సమ్మిట్లో ప్రధాని మోడీ, ఇతర జీ-20 నాయకులు చర్చిస్తారని విదేశీ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. నవంబర్ 14-16 తేదీలలో ఇండోనేషియాలోని బాలిలో 17వ జీ-20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది.