ముగిసిన గంగమ్మ జాతర.. తిరుపతిలోనే జరిగే ఈ ఘట్టం తప్పక చూడాల్సిందే | Tirupati Jatara | Asianet Telugu

Galam Venkata Rao | Updated : May 14 2025, 01:00 PM
Share this Video

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ జాతర ఏడు రోజుల పాటు సాగిన ఈ జాతరలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో పేరంటాల వేషధారణలో చెంప నరకడంతో జాతర శాస్త్రోక్తంగా ముగిసింది.

Related Video