భారత్ లో 26 చోట్ల పాక్ డ్రోన్ దాడులు | India Vs Pakistan | Operation Sindoor | Asianet News Telugu
భారత్ పై పాక్ ఉగ్ర దాడులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో 26 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు దాడులు జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'ఆపరేషన్ సిందూర్' ను భారత్ పక్కా వ్యూహంతో కొనసాగిస్తోంది. దేశ భద్రతను కాపాడేందుకు భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.