జవాన్ మురళి ఎంతోమందికి స్ఫూర్తి.. స్పాట్ లో 25లక్షలు సాయం ప్రకటించిన జగన్

Share this Video

జమ్మూ కశ్మీర్‌లో ఆపరేషన్‌ సిందూర్‌లో వీర మరణం పొందిన అగ్నివీర్‌ మురళీనాయక్‌ కుటుంబాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. బెంగళూరు నుంచి నేరుగా శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకొని.. మురళీనాయక్‌ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మురళీ నాయక్ కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు

Related Video