రిపబ్లిక్ డే వేడుకలు: అమరవీరులకు మోదీ పుష్పాంజలి | Asianet News Telugu
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమరవీరుల స్మారకానికి పుష్పాంజలి ఘటించారు. దేశానికి సేవలందించిన వీరుల త్యాగాలను స్మరించుకున్నారు
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమరవీరుల స్మారకానికి పుష్పాంజలి ఘటించారు. దేశానికి సేవలందించిన వీరుల త్యాగాలను స్మరించుకున్నారు