రిపబ్లిక్ డే వేడుకలు: అమరవీరులకు మోదీ పుష్పాంజలి | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 26, 2025, 10:33 PM IST

76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమరవీరుల స్మారకానికి పుష్పాంజలి ఘటించారు. దేశానికి సేవలందించిన వీరుల త్యాగాలను స్మరించుకున్నారు