సోమనాథ్ మందిరంలో మోదీ పూజలు

Share this Video

12 జ్యోతిర్లింగాలలో మొదటిది అయిన సోమనాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ప్రతి భారతీయుడి శ్రేయస్సు, ఆరోగ్యం కోసం ప్రార్థించారు. ఈ ఆలయం మన సంస్కృతి, వారసత్వం, ధైర్యాన్ని సూచిస్తుందని తెలిపారు. కాగా, ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ముగిశాక సోమనాథ్‌కు వెళ్లాలని ప్రధాని మోదీ ముందుగానే అనుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video