
Ayodhya Shri Ram Janmabhoomi Dhwajarohan Utsav
అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో జరిగిన ‘ధ్వజారోహణ ఉత్సవం’ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర ప్రదేశ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కలిసి శ్రీరామాలయ గోపురంపై ‘ధర్మ ధ్వజం’ ఎగురవేశారు.