Asianet News TeluguAsianet News Telugu

పాక్ అనుకూల నినాదాల వివాదంలో ఒవైసీ పాత్ర లేదు : బెంగళూరు పోలీసు చీఫ్

బెంగళూరులో సిఎఎ వ్యతిరేక ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాల విషయంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

బెంగళూరులో సిఎఎ వ్యతిరేక ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాల విషయంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిర్వాహకుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ర్యాలీకి  నిర్వహించిన నిర్వాహకుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ముఖ్య అతిధిగా ఉన్నందున అతని పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అసదుద్దీన్ పాత్ర లేదని తేల్చేశారు.