వీధుల్లో శిథిలాల కుప్పలు.. షాక్ లో మయన్మార్, థాయిలాండ్ ప్రజలు

Share this Video

బ్యాంకాక్, మయన్మార్ లో భారీ భూకంపాలు విధ్వంసం సృష్టించాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో భారీ భవనాలు కుప్పకూలాయి. భయాందోళనతో జనం కేకలు వేస్తూ ఇళ్లు, ఆఫీస్ ల నుంచి బయటకి పరుగులు తీశారు. కాగా, రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.7 నమోదయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించగా.. కళ్ల ఎదురె జరిగిన ఈ విపత్తును చూసిన ప్రజలు ఇంకా షాక్ లోనే ఉన్నారు.

Related Video