
అయోధ్య రామయ్య సన్నిధిలో Modi Powerful Speech
అయోధ్య శ్రీరామజన్మభూమి ఆలయంలో జరిగిన ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా Narendra Modi పవర్ ఫుల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. రామయ్య సన్నిధిలో జరిగిన ఈ ప్రత్యేక వేడుకలో మోదీ, యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.