userpic
user icon
Sign in with GoogleSign in with Google

Karnataka Smart Meter Scam: అచ్చం ఏపీలో మాదిరిగానే.. రూ.7,500కోట్ల స్కామ్ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 22, 2025, 1:00 PM IST

కర్ణాటకలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏసియానెట్ సువర్ణ న్యూస్ చానెల్, బీజేపీ బయట పెట్టిన వివరాల ప్రకారం.. కర్ణాటక విద్యుత్ శాఖలో భారీ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. అదటుంచి, ఈ కుంభకోణం తీరును గమనిస్తే.. గతంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఎలాగైతే స్మార్ట్ మీటర్ల పేరిట భారీ స్కామ్ చేసిందని అప్పటి ప్రతి పక్షం టీడీపీ ఆరోపించిందో.. ఇప్పుడు కర్ణాటకలోనూ అలాగే జరుగుతోంది.

Read More

Video Top Stories

Must See