Asianet News TeluguAsianet News Telugu

చెన్నై : డిఎమ్ కె జనరల్ సెక్రెటరీ కన్నుమూత

దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడతున్న డిఎంకె ప్రధాన కార్యదర్శి కె అన్బాజగన్ శనివారం ఉదయం చెన్నైలో మరణించారు.

దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడతున్న డిఎంకె ప్రధాన కార్యదర్శి కె అన్బాజగన్ శనివారం ఉదయం చెన్నైలో మరణించారు. సందర్శకులకోసం అన్బాజగన్ మృతదేహాన్ని అతని నివాసంలో ఉంచారు. 97 సంవత్సరాల వయస్సుగల అన్బాజగన్ 43 సంవత్సరాల పాటు డీఎంకే ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

Video Top Stories