Delhi Assembly Election: ఢిల్లీ ఎన్నికల్లో AAP జోరు.. సంబరాల్లో కార్యకర్తలు | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Feb 8, 2025, 2:03 PM IST

Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల్లో జరగ్గా.. బీజేపీ, ఆప్ (AAP) పోటాపోటీగా ఉన్నాయి. ఆప్ నేతలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Video Top Stories

Must See