ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు
ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుంది. నన్ను ఎవరూ తొలగించలేరు..
ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుంది. నన్ను ఎవరూ తొలగించలేరు.. వారికి సవాల్ విసురుతున్నాను’ అని రఘురాజు అన్నారు .సీఎం జగన్పైనే 2 లక్షల మెజార్టీతో గెలుస్తాఅని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.